2025, సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘అనిశెట్టి రజిత జీవితం-సాహిత్యంపై సమాలోచన’ కార్యక్రమం జరుగనున్నది.
కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ప్రక్రియలు ఉన్నట్టు చరిత్ర తెలుపుతున్నది. పంచతంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షి
పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపి
ఇప్పటి ప్రపంచంలో ఆ మాట వినపడకపోవచ్చు లేదా దాన్ని పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కానీ 40-50 ఏళ్ల క్రితం దూర ప్రయాణాలకు, రైలు మాత్రమే సాధనంగా ఉన్న రోజుల్లో ప్రయాణాలకు; మరీ ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లకు బయలుదేరే యు�
అమ్మ ముద్దిస్తే
మరింత ఊపిరి పోసినట్టే
అమ్మ ముద్ద పెడితే
మరింత ఆయుష్షు నింపినట్టే,
అమ్మ చంకన ఎక్కితే
రంగులరాట్నం ఎక్కినట్టే
అమ్మ కొంగు కప్పితే
హరివిల్లు దిగి వచ్చినట్టే
ఎన్ని చేసినా ఏది చేసినా
ఎదిగేద�
జీవితంలో ఇష్టపడిన దానికోసం మనసారా కష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడే ఏ కష్టాన్నైనా భరించగలం. ఆపైన కష్టపడినప్పుడే మనకు ఇష్టమైనదాన్ని సాధించగలం. సంగీతమూ అంతే. సాధన చేయాలి. సేవన చేయాలి. భావన చేయాలి. శోధన చేయాలి. అ�
సాహిత్య ఉత్సవాలంటే (లిటరరీ ఫెస్టివల్స్) జాతీయ స్థాయిలోనో, రాష్ట్ర స్థాయిలోనో మేధో జీవులు పాలు పంచుకునే ప్రత్యేక వర్గాలకు మాత్రమే పరిమితమైనవిగా భావిస్తారు. కానీ, 2025, మార్చ్ 9న దేశంలో తొలిసారి హైదరాబాద్ల