బాల సాహిత్యమే భావిసాహిత్యమనే భావనతో తెలంగాణ సారస్వత పరిషత్తు బాల సాహిత్య సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామమని వక్తలు అన్నారు. శాంతా-వసంతా ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో
కథాసాహితి భారతీయ భాషలకు అంత అపరిచితమైందేం కాదని ఇంతకుముందోసారి అనుకున్న మాటేగా! మన దేశంలో నాలుగైదు వేల సంవత్సరాలుగా కావ్యేతిహాసాలు, మహాకావ్యాలు, కథాకావ్యాలు, అనగనగా కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ, పుక్కిట �
సాహిత్యం సమాజానికి దారిదీపంగా ఉండాలి అనే భావనతో పుట్టిన కవిత్వమే చిరస్థాయిగా నిలుస్తుంది. పురుషార్థ్ధ సాధనకు ప్రేరణనిచ్చే ప్రబోధాత్మకత సాహిత్య లక్షణం. రసభరితమైన వాక్యనిర్మాణం ద్వారా భావాలను లోతుగా వ�
అమెరికాలోని టెక్సాస్ రాజధాని ఆస్టిన్లో, రోజంతా ఖాళీగా వుండే ఓ లోకల్ రైల్వే స్టేషన్ అది. ఇద్దరు పెద్దమనుషులు చేతిలో పేపర్లతో, ప్లాట్ఫామ్ పైకి వచ్చారు.
వేసవి ఉదయం మేల్కోవటం నాకు ఎంతో ఇష్టం
అన్ని చెట్ల మీద పక్షులు గానం చేస్తుంటే..
ఎక్కడో దూరాన శంఖాన్ని పూరిస్తూ వేటగాడు
శూన్యాకాశాన్ని పాటలతో
నింపుతున్న ఆకాశ విహంగం
ఆహా! ఎంత మధురోదయం
నిశ్శబ్దం రంగు పులుముకొని
గోడల మీద పాకుతోంది
అక్షరాలు విడిపోయి అర్థం లేని
ఆకృతులుగా మారుతున్నాయి.
కాలం.. చిరిగిన కాగితంలా
జ్ఞాపకాల్లో తేలుతూ
రేపటి తలుపుల మీద
గుసగుసలాడుతోంది.
తెలుగు భాషా, సాహిత్యాలకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఉన్నతాధికారి చాల్జ్ ఫిలిప్ (సీపీ) బ్రౌన్ (1798-1884) చేసిన సేవల గురించి మనకు తెలుసు. బ్రిటిష్ తల్లిదండ్రులకు కలకత్తాలో పుట్టిన బ్రౌన్ రాసిన ఇంగ్లిష్-త�
ప్రజలే కేంద్ర బిందువుగా ప్రజా సమస్యలే ఆలంబనగా సాహిత్యం రూపాంతరం చెందాలని తెలంగాణ సాహితీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుకడాల గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆవరణలో సూర్యాపేట జిల్లాకు చెందిన కవ�