అతను మెట్లెక్కి కప్పు పైకి పాకాడు
గూన పెంకుల్ని ఒక్కొక్కటిగా తీసి ఏదో వెతుకుతున్నాడు
కాసేపు వెతుకులాట
తర్వాత దిగి ఇంటి దొడ్డి గుమ్మం వైపుకి
ప్రవాహంలా సాగి..
మద్దికుంట లక్ష్మణ్ మొదటి కవితా సంపుటి ‘వర్గమూలం’. 60 ఏండ్ల జీవితం 30 కవితలుగా విచ్చుకున్నది. పలుగురాళ్ల మీద నడిచిన పాదాలు ప్రాపంచిక దృక్పథాన్ని వీరికి అందించాయి. చదివిన చదువు జరుగుతున్న పరిణామాలను పట్టుక
తూరుపున వేకువ కళ్ళు
తెరుచుకుంది
కలల తలుపులకు తాళాలు వేసి
మస్తిష్కం మేల్కొంది
సౌందర్యాన్ని పూయిస్తున్న వాతావరణంలో
గాలి చిలిపి పరుగులు తీస్తుంది
ఆలోచనల లోయల్లో పచ్చని
లేత ఆకులు రెపరెపలాడాయి
సెరొటోని
తెలుగు భాషా సాహిత్య కళారంగాలను కాపాడుకునే దిశగాఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన తెలుగు విశ్వవిద్యాలయం రాను రాను తన ప్రభను కోల్పోతున్నదని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అసహనం
2025, సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ‘అనిశెట్టి రజిత జీవితం-సాహిత్యంపై సమాలోచన’ కార్యక్రమం జరుగనున్నది.
కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
బాల సాహిత్యం ఎప్పుడు వచ్చిందని పరిశీలిస్తే కాలాన్ని ఇదమిత్థంగా లెక్కించడం కష్టమే. రామాయణ, మహాభారత కాలంలోనూ బాలసాహిత్య ప్రక్రియలు ఉన్నట్టు చరిత్ర తెలుపుతున్నది. పంచతంత్రంలోని మొదటి కథలో ఒక గురువు దక్షి
పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపి
ఇప్పటి ప్రపంచంలో ఆ మాట వినపడకపోవచ్చు లేదా దాన్ని పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కానీ 40-50 ఏళ్ల క్రితం దూర ప్రయాణాలకు, రైలు మాత్రమే సాధనంగా ఉన్న రోజుల్లో ప్రయాణాలకు; మరీ ముఖ్యంగా కాలేజీ హాస్టళ్లకు బయలుదేరే యు�