ప్రముఖ యువకవి బిల్ల మహేందర్కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సం
మాట పందిరి గుంజలా నిలబడడానికి హద్దులు గీసేది
పిచ్చికూతలు కాగితం పైకెక్కకుండా జాగ్రత్తలు నేర్పేది
మిఠాయి నాలుక కాకరకాయలా మారకుండా చేసేది
రాసిన రాతల వలలో బందీని చేసేది ఒక్క సంతకం
శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.
సాహిత్యంలో ప్రతి ప్రక్రియ ముఖ్యమైనదే. ఏ ప్రక్రియ అయినా సాహితీ విలువలతో సమాజాన్ని, ప్రపంచాన్ని దర్శింపజేస్తూ జీవితాన్ని పరిచయం చేయడం, జీవితాన్ని అనుభవించడంలోని ఎరుకను, మార్మికతను అందజేయగలిగేదిగా ఉండాల�
పొద్దున్నుంచి ఒకటే ఏడుపు ఫలానా అని తెలియనితనం జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో ఎవలకి ఏమి వచ్చినా వో తెల్లగోలో
ఎర్ర మందో బల్మీటికి ఓ సూదో
వేళకు గాయన కూడా లేడాయే
ఏడుపు పెరుగుతాందే గాని తగ్గలే
బాపమ్మతో ఉ�