సాహిత్యంలో ప్రతి ప్రక్రియ ముఖ్యమైనదే. ఏ ప్రక్రియ అయినా సాహితీ విలువలతో సమాజాన్ని, ప్రపంచాన్ని దర్శింపజేస్తూ జీవితాన్ని పరిచయం చేయడం, జీవితాన్ని అనుభవించడంలోని ఎరుకను, మార్మికతను అందజేయగలిగేదిగా ఉండాల�
పొద్దున్నుంచి ఒకటే ఏడుపు ఫలానా అని తెలియనితనం జన్నయ్య డాక్టరే గొప్పోడు అప్పట్లో ఎవలకి ఏమి వచ్చినా వో తెల్లగోలో
ఎర్ర మందో బల్మీటికి ఓ సూదో
వేళకు గాయన కూడా లేడాయే
ఏడుపు పెరుగుతాందే గాని తగ్గలే
బాపమ్మతో ఉ�
ఆయన కవిత్వంలో ఒక చమత్కారం ఉంటుంది. ఆయన మాటల్లో ఒక రకమైన మ్యాజిక్ ఉంటుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే ఆశువుగా ఒక పద్యం చెప్తారు. వెంటనే గమ్మత్తయిన ఒక ఛలోక్తి విసురుతారు.
తెలుగు సాహిత్యంలో వచన కవితా ఉద్యమం ఒక సువర్ణ అధ్యాయం. ఒకప్పుడు ఛందస్సు, ప్రాస, అలంకారాల బందిఖానాలో ఉన్న తెలుగు కవిత్వాన్ని వీధుల్లోకి తెచ్చి, సామాన్యుడి గొంతును వినిపించిన అద్భుత ప్రక్రియ వచన కవిత.
బాల సాహిత్యమే భావిసాహిత్యమనే భావనతో తెలంగాణ సారస్వత పరిషత్తు బాల సాహిత్య సమ్మేళనానికి శ్రీకారం చుట్టడం మంచి పరిణామమని వక్తలు అన్నారు. శాంతా-వసంతా ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో
కథాసాహితి భారతీయ భాషలకు అంత అపరిచితమైందేం కాదని ఇంతకుముందోసారి అనుకున్న మాటేగా! మన దేశంలో నాలుగైదు వేల సంవత్సరాలుగా కావ్యేతిహాసాలు, మహాకావ్యాలు, కథాకావ్యాలు, అనగనగా కథలూ, పేదరాశి పెద్దమ్మ కథలూ, పుక్కిట �