తెలంగాణ భాష, యాస, అందులోని పలుకుబడులు మన ప్రాంత సంస్కృతికి, చారిత్రక వైభవానికి, ప్రజల జీవన విధానానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయి. శతాబ్దాల కాలంగా వివిధ రాచరికాల పాలన, ముఖ్యంగా నిజాం నవాబుల పాలన ప్రభావం �
సారంగ వడ్డెపల్లి రచించిన ‘సెల్ఫీ’ కథల సంపుటి ఆవిష్కరణ సెప్టెంబర్ 6 ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్వింకిల్ స్టార్ క్యాంపస్ (ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎదురుగా)లో జరుగుతుంది. ఈ కార్యక్రమంల�
‘వాము’ సంపుటిలో సంపాదకుడు డాక్టర్ అత్తెం దత్తయ్య ‘శ్రమ సౌందర్యం’ గురించి క్లుప్తంగా ప్రస్తావించారు. నిజానికి ఈ సంపుటిలోని ప్రతి కథ, ఏదో ఒక మలుపులో, పెద్ద సాంకేతిక పదజాలం లేకుండానే, సహజమైన తెలంగాణ తెలుగ�
సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, దివంగత అందెశ్రీ జీవితం సాహిత్యంపై ఈ నెల 27వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు రవీంద్రభారతి, కాన్ఫరెన్స్ హాల్లో సభ జరుగుతుందని సాహిత�
ప్రముఖ యువకవి బిల్ల మహేందర్కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సం
మాట పందిరి గుంజలా నిలబడడానికి హద్దులు గీసేది
పిచ్చికూతలు కాగితం పైకెక్కకుండా జాగ్రత్తలు నేర్పేది
మిఠాయి నాలుక కాకరకాయలా మారకుండా చేసేది
రాసిన రాతల వలలో బందీని చేసేది ఒక్క సంతకం
శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.