అతను మెట్లెక్కి కప్పు పైకి పాకాడు
గూన పెంకుల్ని ఒక్కొక్కటిగా తీసి ఏదో వెతుకుతున్నాడు
కాసేపు వెతుకులాట
తర్వాత దిగి ఇంటి దొడ్డి గుమ్మం వైపుకి
ప్రవాహంలా సాగి..
మద్దికుంట లక్ష్మణ్ మొదటి కవితా సంపుటి ‘వర్గమూలం’. 60 ఏండ్ల జీవితం 30 కవితలుగా విచ్చుకున్నది. పలుగురాళ్ల మీద నడిచిన పాదాలు ప్రాపంచిక దృక్పథాన్ని వీరికి అందించాయి. చదివిన చదువు జరుగుతున్న పరిణామాలను పట్టుక
ఒక నిశాదుడు క్రౌంచ పక్షుల జంటలోని మగ పక్షిని చంపాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి చలించిపోయి నిషాద శ్లోకాన్ని అలవోకగా చెప్పాడని ‘శోకాత్ శ్లోకత్వ మాగతః’ అని లోక ప్రసిద్ధి.