పాలమూరు జిల్లా నడిగడ్డ బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలకు 1929 ఆగస్టు 8న పాకాల యశోదారెడ్డి జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు నిషేధం.
ఒక భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పేది ఆ భాషలో వెలిసిన సాహిత్యమే. సంస్కృతం, తెలుగు, తమిళం మొదలైన భాషలు నేటికీ నిలిచి ఉండటానికి కారణం ఆయా భాషల్లో వెలిసిన అద్భుతమైన సాహిత్యమే.
నల్లగొండ జిల్లాలోని కొలనుపాక అటు శైవ, వైష్ణవ దైవతాలు, ఇటు జైన, బౌద్ధ దైవతాలు కొలువైన క్షేత్రం. పలు రాజ వంశాలకు చెందిన రాజులు ప్రజారంజక పాలకులుగానే కాకుండా వారి అవసరాలు తీరుస్తూ, దైవచింతన,
ఉపనిషత్తుల వేదాంతం.. సూఫీతత్వం.. భారతీయత అన్ని మతాలకు, సంప్రదాయాలకు తగిన స్థానం ఇచ్చింది. మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పడు నిర్మించిన రెండు మసీదుల్లో ఒకటి మక్కాలో ఉండగా, రెండవది కేరళలోని మలబారు తీరంలో ఉన
కాకతీయ వంశజుల సామంతరాజుల్లో మల్యాల వంశీయులు ఒకరు. వీరు సాటి రేచర్ల, చెఱకు, విరియాల, నతవాడి, కోట, కాయస్థ, గోన వంశీయులతో పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచడానికి కృషి చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరంలో చివరి అంకం మహాద్భుతంగా ఆవిష్కృతం కానున్నది. కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నందుకు అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు ప�
అనువాదం గురించిన వ్యాసాలలో కొంత పునరుక్తి (repetition) తప్పదేమో. ‘అనువాద సమస్యలు’ అనే తన గ్రంథంలో రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) కూడా పునరుక్తి నుంచి తప్పించుకోలేకపోవడం మనం చూడవచ్చు. అనువాదం ఎలా ఉండాలనే విషయాన
వనపర్తి సంస్థాన ప్రభువుల్లో బహరీ గోపాలరాయుడు ప్రసిద్ధుడు. ‘బహరీ’ అనేది బిరుదనామం. ఆయన ‘రామచంద్రోదయం’ అనే శ్లేషకావ్యాన్ని, ‘శృంగార మంజరి’ అనే నాటకాన్ని సంస్కృతంలో రచించాడు. ఆయనకు ‘షట్దర్శనీ వల్లభుడు’ �
పిల్లలను భారత భవనంలో వెలిగే దివ్వెలుగా వర్ణించారు వేముగంటి. చిన్నారి పెదవులపై చిరునవ్వులు మెరవడాన్ని మించిన ఆనందం లేదు అన్నది ఆయన భావన. తెలుగు నేల మీద విద్వత్కవి, పుంభావ సరస్వతి డాక్టర్ వేముగంటి నరసింహ
ఋషుల ప్రార్థనను మన్నించి వేటకు వచ్చిన దుష్యంతుడు కణ్వుని ఆశ్రమానికి రావడం, శకుంతల తన స్నేహితురాళ్లు అనసూయ, ప్రియంవదలతో కలిసి పూలచెట్లకు నీళ్లు పోయడం, దుష్యంతుడు చెట్టుచాటున ఉండి చూడటం.. వారి మాటలు వినడం,
రుద్రదేవ మహారాజుగా కీర్తి వహించిన రాణి రుద్రమదేవి తన అసమాన ధైర్య సాహసాలతో, వీరోచిత పోరాటాలతో సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని 30 ఏండ్లు పరిపాలించి తెలుగువారి శౌర్య ప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇం