ప్రముఖ యువకవి బిల్ల మహేందర్కు 2025 సంవత్సరానికి గాను ‘సహృదయ సాహితీ’ పురస్కారం దక్కింది. ఆయన రచించిన ‘నేను మరణిస్తూనే ఉన్నాను’అనే వచనకవితా సంకలనానికి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు సహృదయ సాంస్కృతిక సం
మాట పందిరి గుంజలా నిలబడడానికి హద్దులు గీసేది
పిచ్చికూతలు కాగితం పైకెక్కకుండా జాగ్రత్తలు నేర్పేది
మిఠాయి నాలుక కాకరకాయలా మారకుండా చేసేది
రాసిన రాతల వలలో బందీని చేసేది ఒక్క సంతకం
శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.
తా॥ కొందరు అజ్ఞానం వలన నష్టపోతారు. ప్రమాదవశాత్తు కొందరు నష్టపోతారు. కొందరు నేనే గొప్ప జ్ఞానిననే భ్రమలో పడి నష్టపోతారు. నాస్తికభావాల చేత మరికొందరు నష్టపోతారు.
సాహిత్యంలో ప్రతి ప్రక్రియ ముఖ్యమైనదే. ఏ ప్రక్రియ అయినా సాహితీ విలువలతో సమాజాన్ని, ప్రపంచాన్ని దర్శింపజేస్తూ జీవితాన్ని పరిచయం చేయడం, జీవితాన్ని అనుభవించడంలోని ఎరుకను, మార్మికతను అందజేయగలిగేదిగా ఉండాల�
స్త్రీలు ఏదో ఒక రంగంలోనైనా రాణించటానికి పరిమితమైన అవకాశాలున్న కాలమది; అవును-నూరేండ్లకు పూర్వపు రోజులవి! ఆ రోజుల్లోనే కవయిత్రి, కథానికల రచయిత్రి, సామాజిక సంస్కర్త, రాజకీయవేత్తగా ప్రకాశించిన బహుముఖ ప్రజ్�
నువ్వు ఏ మంత్రం వేశావో గాని
నా కంటి మీద కునుకు కరువైంది
నువ్వు ఏ మాటల మత్తును ఇచ్చావో గానీ
నా మనసు కడలిలో అలలు రేగుతూనే ఉన్నాయి
నువ్వు నా పెయ్యిని ఎక్కడ తాకావో గానీ
నా తనువంతా తామరమై వికసిస్తుంది
కోపం తగది కొడుకా!
కోపగించుకుంట వోతుంటె ఎవలు దగ్గరైతరు?
గుడ్లు దీసుడు..పండ్లు గొర్కుడు..
మీది మీది కచ్చుడు ఎందుకు మంచిదంటవు?
ఎంత ఉర్మి ఉర్మి జూసినా
మాటకు భయపడే కాలం ఎక్కడిది?
మాట అన్నప్పుడు మాట వడాల్సిందే!