నేను చచ్చాక
లోకమేదో ఇప్పటికే అంతమవుతున్నట్టు
అనవసరపు కంఠశోకాలు, పెడబొబ్బలు పెట్టకండి
నాకసలే అరుపులంటే చికాకు
లేని కీర్తిని ఆపాదించి కీర్తిని మాత్రమే చెప్పకండి
నేనన్న నాలుగు మాటలేవన్న మంచివనుకుంటే వ
‘పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే’ అని ఓ మహనీయుడు చెప్పిన మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ.. విజయం సాధించలేకపోయామని చెప్తూ చాలామంది తమ ్ర పయత్న లోపాలను కప్పిప�
కథలు ఎక్కడి నుంచో పుట్టవు. చూసే చూపుండాలే గానీ మనలో నుంచో, ఎదుటవాళ్ల నుంచో, చుట్టుపక్కల వాళ్ల నుంచో బోలెడన్ని కథలు పుడతాయి. అవి తమని కనుక్కోమని మనకు కనీకనిపించని విధంగా సైగలు చేస్తుంటాయి. అటువంటి కథల కోసం �
ఆంధ్ర సాహిత్యానికి అజరామరమైన సేవ చేసిన వాడు నన్నయ్య. విభిన్నమైన లిపిరూపాన్ని సంతరించుకున్న తెలుగువాఙ్మయచరిత్రను కొత్త పుంతలు తొక్కించిన వాడు నన్నయ. భారతీయ భాషలన్నీ హల్లుతో అంతమయ్యే భాషలు కాగా కేవలం ఒక
ఒక దేశ సంస్కృతి అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభావితం చేస్తుంది. సంస్కృతిలో సాహిత్యం, కళలూ ప్రధాన భూమిక పోషిస్తాయి. ఇవి వ్యక్తుల మానసిక జగత్తుతో సంపర్కించి, వ్యక్తి చేతనను తీర్చిదిద్