ప్రపంచ సాహితీ నందనవనంలో వికసించిన తొలి కథాగ్రంథ కుసుమం బృహత్కథ. ఇది పురుడు పోసుకొన్న నేల తెలంగాణ ప్రాంతం జగిత్యాల జిల్లాలోని కోటిలింగాల పుణ్యక్షేత్రం కావడం తెలంగాణ వారందరికీ గర్వకారణం. అది కోటిలింగాలన
భక్తికి జాతి, కుల, మతాల అంతరాలు ఉండవు. భారతదేశంలో వివిధ భాషల్లో రచనలు చేసిన భక్త కవయిత్రులు ఎందరో ఉన్నారు. కవయిత్రుల భక్తి తత్పరతే భక్తి కావ్య రచనకు దోహదం చేసి, వారిని భక్తి కవయిత్రులుగా గుర్తింపునిచ్చింద
పాలమూరు జిల్లా నడిగడ్డ బిజినేపల్లి గ్రామంలో కత్తి కాశిరెడ్డి-సరస్వతమ్మలకు 1929 ఆగస్టు 8న పాకాల యశోదారెడ్డి జన్మించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలకు చదువు నిషేధం.
ఒక భాష ఔన్నత్యాన్ని చాటిచెప్పేది ఆ భాషలో వెలిసిన సాహిత్యమే. సంస్కృతం, తెలుగు, తమిళం మొదలైన భాషలు నేటికీ నిలిచి ఉండటానికి కారణం ఆయా భాషల్లో వెలిసిన అద్భుతమైన సాహిత్యమే.
నల్లగొండ జిల్లాలోని కొలనుపాక అటు శైవ, వైష్ణవ దైవతాలు, ఇటు జైన, బౌద్ధ దైవతాలు కొలువైన క్షేత్రం. పలు రాజ వంశాలకు చెందిన రాజులు ప్రజారంజక పాలకులుగానే కాకుండా వారి అవసరాలు తీరుస్తూ, దైవచింతన,
ఉపనిషత్తుల వేదాంతం.. సూఫీతత్వం.. భారతీయత అన్ని మతాలకు, సంప్రదాయాలకు తగిన స్థానం ఇచ్చింది. మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పడు నిర్మించిన రెండు మసీదుల్లో ఒకటి మక్కాలో ఉండగా, రెండవది కేరళలోని మలబారు తీరంలో ఉన
కాకతీయ వంశజుల సామంతరాజుల్లో మల్యాల వంశీయులు ఒకరు. వీరు సాటి రేచర్ల, చెఱకు, విరియాల, నతవాడి, కోట, కాయస్థ, గోన వంశీయులతో పాటు కాకతీయ సామ్రాజ్యాన్ని పటిష్ఠపరచడానికి కృషి చేశారు.