15వ శతాబ్దం వరకూ ఒడిశాలో సంస్కృతమే రాజ్యమేలింది. ఆ కాలంలో సంస్కృతంలో కావ్యాలు వచ్చినా, అక్కడి ప్రజల భాషలో లేవు, వారికి అవి చేరలేదు. అప్పటివరకూ వారిదైన సాహిత్యం వారికి లేకుండా పోయింది. పైగా సంస్కృత ఆధిపత్యం
పూర్వపు వరంగల్లు జిల్లా ములుగు తాలూకాలోని మాచాపూర్ గ్రామ సమీపంలో కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం దొరికింది. దీన్ని వేయించినవాడు కాంత మధూక వంశానికి చెందిన వెన్నపరెడ్డి. ఇతడు కాకతీయ సామంతుడు. అ
రేచర్ల రాజుల కాలంలోని గొప్ప సంస్కృత పండితుడు ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన మల్లినాథుని తమ్ముడు పెద్దిభట్టు, కొడుకు కుమారస్వామి కూడా సంస్కృత పండితులు. వీళ్లు మొదట జైనులుగా ఉండి హైందవంలోకి మారినారేమో. అందుకే ‘�
చన్దనం శీతలం లోకేచందనాదపి చంద్రమాచంద్రచన్దనయోర్మధ్యేశీతలా సాధుసంగతః॥ లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు. ఈ రెండింటి కంటే సజ్జనుల సాంగత్యం మరింత ఎ�
తెలంగాణ సాహిత్యప్రస్థానం15 చక్రపాణి రంగనాథుడు వీరశైవ కవి. పాల్కుర్కి సోమన సమకాలికుడు. క్రీ.శ. 13వ శతాబ్ది వాడు. ‘ఈ కవి మొదట వైష్ణవుడిగా ఉన్నాడని, శ్రీశైల ప్రాంతానికి వెళ్లి కూడా మల్లికార్జునుడిని దర్శించక ప
నేడు శేషేంద్ర 14వ వర్ధంతి ఆవులిస్తూ లేచానుకళ్ళు నులుముకుంటూఆకలి దిక్కుల్ని దహిస్తోందిసూర్యుడు ప్రాచీరేఖ మీద ఉన్నాడుఅలమారు మీద ఆపిల్ పండులా నా మీదికి నేనే ఎక్కానుదాన్ని అందుకుని తిందామని!ఎండ కండల్లా వ
తెలంగాణ సాహిత్యప్రస్థానం 14 దక్షిణ భారతంలో పుట్టిన మహా పురుషుల చరిత్రలు, దేశీయమైన ద్విపద ఛందస్సును తీసుకొని పాల్కుర్కి సోమన కావ్యాలను రచించాడు. ఆ విధంగా స్వతంత్రమైన దేశీయమైన అనువాదం కాని కావ్యాలను రచించ
నవలా రచయిత అంపశయ్య నవీన్ తన 8వ కథా సంపుటి ‘యానాంలో ఒక రోజు’ 80వ పుట్టినరోజున విడుదల చేశారు. కొన్నేండ్లుగా తన ప్రతి పుట్టినరోజునా ఒకటి, రెండు పుస్తకాలను వెలువరించడమే గాక, ఎవరైనా రచయిత(త్రి) రాసిన మొదటి నవలకు
కాకతీయుల కాలం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా, సాహిత్యరంగంలో విశేష కీర్తి ప్రతిష్టలను పొందింది. కాకతీయులు స్వయంగా అనేక ఆలయాలు కట్టించి శాసనాలు వేయించినారు. అం�
నిన్నటిదాకా అన్ని గూళ్లల్లో కిచకిచఏ చోట నుంచి వచ్చాయో రెక్కలున్న పక్షులురెక్కలు తొడిగిన పక్షులు అన్నీ ఆ చెట్టు కొమ్మలోనేఇక్కడే ఈ మహావృక్షంలో ఏదో ఒక మూలఇప్పుడు ఏదో వింత దృశ్యం కరాళ నృత్యంనిండైన వనంలో ఏ�
కృపణేన సమో దాతానభూతో నభవిష్యతిఅస్ప్రుశన్నేవ విత్తానియః పరేభ్యః ప్రయచ్ఛతి॥ కృపణుడు అనగా పిసినారి. పిసినారి కంటే మించిన దాత ఏ కాలంలోనూ ఇంకొకడు ఉండడు. ఎలా అంటే.. వాడు బతికినన్ని రోజులు ఖర్చు పెట్టకుండా, ధనా�