కాళేశ్వరం ప్రాజెక్టు తుదిదశకు చేరుకున్నది. ఈ నెల 23న మల్లన్నసాగర్ ప్రారంభంతో కాళేశ్వరంలో చివరి అంకం మహాద్భుతంగా ఆవిష్కృతం కానున్నది. కాళేశ్వరుడి పేరు పెట్టుకున్నందుకు అతి తక్కువ సమయంలోనే ప్రాజెక్టు ప�
అనువాదం గురించిన వ్యాసాలలో కొంత పునరుక్తి (repetition) తప్పదేమో. ‘అనువాద సమస్యలు’ అనే తన గ్రంథంలో రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) కూడా పునరుక్తి నుంచి తప్పించుకోలేకపోవడం మనం చూడవచ్చు. అనువాదం ఎలా ఉండాలనే విషయాన
వనపర్తి సంస్థాన ప్రభువుల్లో బహరీ గోపాలరాయుడు ప్రసిద్ధుడు. ‘బహరీ’ అనేది బిరుదనామం. ఆయన ‘రామచంద్రోదయం’ అనే శ్లేషకావ్యాన్ని, ‘శృంగార మంజరి’ అనే నాటకాన్ని సంస్కృతంలో రచించాడు. ఆయనకు ‘షట్దర్శనీ వల్లభుడు’ �
పిల్లలను భారత భవనంలో వెలిగే దివ్వెలుగా వర్ణించారు వేముగంటి. చిన్నారి పెదవులపై చిరునవ్వులు మెరవడాన్ని మించిన ఆనందం లేదు అన్నది ఆయన భావన. తెలుగు నేల మీద విద్వత్కవి, పుంభావ సరస్వతి డాక్టర్ వేముగంటి నరసింహ
ఋషుల ప్రార్థనను మన్నించి వేటకు వచ్చిన దుష్యంతుడు కణ్వుని ఆశ్రమానికి రావడం, శకుంతల తన స్నేహితురాళ్లు అనసూయ, ప్రియంవదలతో కలిసి పూలచెట్లకు నీళ్లు పోయడం, దుష్యంతుడు చెట్టుచాటున ఉండి చూడటం.. వారి మాటలు వినడం,
రుద్రదేవ మహారాజుగా కీర్తి వహించిన రాణి రుద్రమదేవి తన అసమాన ధైర్య సాహసాలతో, వీరోచిత పోరాటాలతో సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని 30 ఏండ్లు పరిపాలించి తెలుగువారి శౌర్య ప్రతాపాలను ప్రపంచానికి చాటి చెప్పింది. ఇం
పల్లెలిప్పుడు పచ్చని కొంగునుధరించినట్లు పరవశించి పోతున్నయి.తెలంగాణం అంతా ఆకుపచ్చని తోరణాలతోఅలంకరించినట్లు ముస్తాబవుతుంది.హరితహారం ఇపుడు తెలంగాణ తల్లిమెడలో పచ్చలహారం. ప్రకృతి అంతా ఆకుపచ్చని అమ్మలా �
కాకః కృష్ణః పికః కృష్ణః కోభేదః పిక కాకయోఃవసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః తా॥ కాకి నల్లగానే ఉంటుంది. కోకిల నల్లగానే ఉంటుంది. సామాన్య దృష్టితో చూస్తే మాత్రం రెండింటిలో పెద్దగా భేదం కనబడదు. వసంత ఋతువ
15వ శతాబ్దం వరకూ ఒడిశాలో సంస్కృతమే రాజ్యమేలింది. ఆ కాలంలో సంస్కృతంలో కావ్యాలు వచ్చినా, అక్కడి ప్రజల భాషలో లేవు, వారికి అవి చేరలేదు. అప్పటివరకూ వారిదైన సాహిత్యం వారికి లేకుండా పోయింది. పైగా సంస్కృత ఆధిపత్యం
పూర్వపు వరంగల్లు జిల్లా ములుగు తాలూకాలోని మాచాపూర్ గ్రామ సమీపంలో కాకతీయ గణపతి దేవుని కాలానికి చెందిన శాసనం దొరికింది. దీన్ని వేయించినవాడు కాంత మధూక వంశానికి చెందిన వెన్నపరెడ్డి. ఇతడు కాకతీయ సామంతుడు. అ
రేచర్ల రాజుల కాలంలోని గొప్ప సంస్కృత పండితుడు ప్రసిద్ధ వ్యాఖ్యాత అయిన మల్లినాథుని తమ్ముడు పెద్దిభట్టు, కొడుకు కుమారస్వామి కూడా సంస్కృత పండితులు. వీళ్లు మొదట జైనులుగా ఉండి హైందవంలోకి మారినారేమో. అందుకే ‘�
చన్దనం శీతలం లోకేచందనాదపి చంద్రమాచంద్రచన్దనయోర్మధ్యేశీతలా సాధుసంగతః॥ లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు. ఈ రెండింటి కంటే సజ్జనుల సాంగత్యం మరింత ఎ�