ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎస్పీ అధినేత అఖిలేశ్యాదవ్ స్పందించారు. గతంలో కంటే తమకు రెండున్నర రెట్లు సీట్లను అందించనందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా తీర్పును తాము శిరసావహిస్తున్నామని సమాజ్వాదీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతంలో కంటే ఓట్ల శాతం, సీట్ల శాతాన్ని పెంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఇక..బీజేపీ సీట్ల సంఖ్య త
యూపీతో సహా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పుకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు, కేంద్ర బలగాలు, కేంద్ర
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. అసెంబ్ల
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన సానుకూల ఫలితాలే 2024లోనూ పునరావృతమవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్న ఎన్నికలకు సంకేత�
ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తనకు నష్టం కాబోదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. బీజేపీ విజయం భారతీయ కిసాన్ యూనియన్కు నష్టం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.
గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉండగా.. బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో ఇక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎ
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేతలు స్పందించారు.విపక్షాల మధ్య ఓట్ల చీలికతోనే కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్ధానాలు దక్కలేదని సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు. బీజేపీ కేవ
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామని చెబుతూ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకా�