బీజేపీపై తృణమూల్ నేత బాబుల్ సుప్రియో తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న ద్వేష విధానాల వల్లే తాను బీజేపీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఆ పార్టీ అనుసరిస్తున్న ద్వేష, విభజన రాజకీ�
రైతుల కన్నీటి కష్టాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలను తీసుకొస్తే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోయితప్పి మాట్లాడుతున్నారని ఆర్థికశాఖ మంత�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బీజేపీ నాయకులు శుక్రవారం రాత్రి దౌర్జన్యకాండకు దిగారు. కర్రలు, రాళ్లతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఇంటిపై దాడికి యత్నించారు. పోలీసులు రావడంతో పెను మ�
Minister Gangula kamalakar | బీజేపీ యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని నమ్ముకున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
బీజేపీ లాంటి పార్టీలు వస్తుపోతుంటాయని, కాంగ్రెస్ మాత్రం ఎప్పటికీ నిలిచే వుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అయ్యారు. నరేంద్ర మోదీ తర్వాత బీజేపీ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, క�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర విషం కక్కుడు తప్ప విషయం ఏమీ లేదని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ఎంపీగా గెలిచిన మూడేండ్ల కాలంలో తన నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్ల పనులైనా త�
పశ్చిమ బెంగాల్లో బొగ్గు కుంభకోణానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిరా బెనర్జీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న
యూపీలో ఎస్పీ కాకుండా బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ హయాంలో సరిగా నోటిఫికేషన్లు రావు. నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా పోయింది. అఖిలేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. జాబ్ వస్తుందని అనుకున్న�
కోర్టు సూచనల మేరకు స్పీకర్ నడుచుకున్నా కన్ఫ్యూజన్ డ్రామా షురూ.. రాజకీయ లబ్ధికోసమే దొంగ దీక్షలంటూసోషల్ మీడియాలో ట్రోలింగ్ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): విషయం లేకున్నా విషం చిమ్మాలి.. ఏదీ చేతకా
హైదరాబాద్ మహానగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తే కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పౌర సన్మానం చేస్తామని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు
డబుల్ ఇంజిన్ పాలన అంటూ బీజేపీ గొప్పగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన తాజా నివేదిక మరోసారి బహిర్గతం చేసింది