బీజేపీ నేతల విద్వేష వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ బహ్రెయిన్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
వారంతా గ్రేటర్ బీజేపీ కార్పొరేటర్లు.. ఒకసారి ఏకంగా జీహెచ్ఎంసీ కార్యాలయం మీదనే దాడిచేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేయడంతోపాటు గ్రేటర్ లోగోపై బ్లాక్ స్ప్రే చేసి తమ పైత్యాన్ని చాటుకున్నారు. మరోసారి గ్రేటర్�
స్వయంగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో ఉన్న పథకాలను వాళ్ల రాష్ట్రంలో అమలు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిండు.. గిట్లా తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంటే.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు విమర్శిస్తున్నారు.. వ
ఒకరిది కులం పిచ్చి.. మరొకరిది మతం పిచ్చి టీఆర్ఎస్కు అభివృద్ధే తపన: మంత్రి హరీశ్ వీళ్ల చేతిలో కత్తిలేదు.. వాళ్లకు నెత్తిలేదు.. టీఆర్ఎస్ తపనంతా రాష్ట్ర అభివృద్ధే పాలమూరుకు జాతీయహోదా ఇచ్చాకే రాష్ట్రంలో
ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని బీజేపీ జూలై 7తో నఖ్వీ పదవీ కాలం పూర్తి 2014 నుంచే లోక్సభలో బీజేపీ తరఫున ముస్లిం ఎంపీల ప్రాతినిధ్యం సున్నా తాజాగా రాజ్యసభలో కూడా అదే పరిస్థితి న్యూఢిల్లీ, జూన్ 6: ‘సబ్ కా సాత్. సబ�
బీజేపీ నేతల బంధువులను మాత్రమే తరలించడంపై ఇతర పండిట్ల ఆగ్రహం వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ కశ్మీర్ ప్రజలు చస్తుంటే సంబరాల్లో రాజు మోదీని ఉద్దేశించి శివసేన విమర్శ జమ్ము, జూన్ 6: బీజేపీ నేతల బంధువులైన కొం�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నూపుర్శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ క్షమాపణలు చెప్పాలని ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు భారత రాయబారులకు సమన్లు పంపిన నేపథ్యంలో రాష్ట్ర
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో
బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య చెడ్డీ వార్ నడుస్తున్నది. బడి పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ ఇటీవల కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాష్ట్ర విద్య�
బహ్రెయిన్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారప
మేడ్చల్ మల్కాజిగిరి : కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�