కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చురకలంటించారు. ఐదు రాష్ట్రాల ఫలితాలు చూసి ముచ్చట పడొద్దని, ఆట ముగియలేదని ఎద్దేవా చేశారు. రాబోయే రాష్ట్రపతి ఎన్నికలు బీజ
శాసనసభ, శాసనమండలి సమావేశాలు అర్థవంతంగా, ప్రశాంతంగా జరిగాయని శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సభ తక్కువ రోజులు జరిగినా ఎక్కువ గంటలు నడిచిందనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. �
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఫైర్ అ య్యారు. మహాత్మాగాంధీని పట్టపగలు తుపాకీతో కాల్చిచంపిన వాళ్లు దేశాన్ని పాలిస్తుంటే సిగ్గుపడాలని అన్�
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 60 స్థానాలుండగా 32 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో నిమగ్నమైంది. అయితే ప్రస్తుత సీఎం బీరేన్ స�
శాసనసభకు స్పీకరే సర్వాధికారి అని హైకోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర శాసనసభ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్రావు, ఈటల రాజేందర్కు హైకోర్టు ఈ వ
లక్నో : ఉత్తర ప్రదేశ్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఎన్నికల్లో బంపర్ విజయం సాధించగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ బెర్తుల విషయంప�
యూపీలో బీజేపీ బంపర్ విజయం సాధించింది. మొత్తం 400 స్థానాలకు గాను, మిత్ర పక్షాలతో కలిసి 273 స్థానాలను కైవసం చేసుకుంది. వరుసగా రెండో సారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్నారు. ముఖ్య
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ నినాదంతో పాటు మతపరంగా ఓటర్లలో చీలిక తీసుకురావడం వల్లే కాషాయ పార్టీ విజయం సాధించిందని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ అన్నారు.