హైదరాబాద్ : కాంగ్రెస్ అధ్యక్షుడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు వైజాగ్ స్టీల�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. �
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం యోగి టీమ్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు జంప్ అయ్యారు. కొందరు బీజేపీ నేతలు సమాజ్వాదీలో చేరారు. బీజేపీని వీడిన మాజీ మంత్రి స్వామి ప్రస�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనానికి సమాజ్వాదీ పార్టీ బ్రేక్ వేస్తోంది. గంటగంటకూ ఆధిక్యాలు మారుతుండటంతో అంకెలు తారుమారవుతున్నాయి. ఓ దశలో 115 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్న ఎస్పీ తాజాగా 137 స
Congress | గోవాలో తాము ప్రతిపక్షంలోనే కొనసాగుతామని కాంగ్రెస్ (Congress) పార్టీ నేత మైఖెల్ లోబో ప్రకటించారు. ఈఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని అనుకున్నాం. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని చెప్పారు.
CM Pramod Sawant | గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) ప్రకటించారు. ఎంజీపీ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక అభ్యర్థి జైల్లో నుంచే అధికార బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆయనే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజమ్ ఖాన్. ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న ఆయన యూపీలోని రాంపూర్ నియోజక వర్�
Goa Assembly polls: ఈ ఎన్నికల్లో తాను కాంగ్రెస్తోపాటు సొంత పార్టీ బీజేపీతోనూ పోరాడి గెలిచానని బీజేపీ నూతన ఎమ్మెల్యే అటనాసియో మాన్సెరట్టె సంచలన వ్యాఖ్య చేశారు. తాజా ఎన్నికల్లో
ఇంఫాల్ : మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ భారీ విజయం సాధించారు. హీగాంగ్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎన్ బీరెన్ సింగ్ 18 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపు�
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ నాయకుడు, మంత్రి విశ్వజిత్ రాణే గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఏడు వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
Goa results | గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లీడ్లోకి వచ్చింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.
అమృత్సర్ : పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది బీజేపీ. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశ్విని కుమార్ శర్మ గెలిచారు. ఆశ్విని కుమార్ పఠాన్కోట�
Uttarpradesh Election result: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశగా పయనిస్తోంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో