శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్�
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
కొర్రీలు వేయటమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అడ్డుపుల్లలు వేస్తున్నది.
సంక్షేమ కార్యక్రమాల కోసం మఠాలకు విడుదలయ్యే గ్రాంట్లలో 30 శాతాన్ని కర్ణాటక బీజేపీ ప్రభుత్వమే కమీషన్గా తీసుకొంటున్నదని బలెహొసూర్ మఠాధిపతి, లింగాయత్ గురువు దింగలేశ్వర్ స్వామీజీ సంచలన ఆరోపణలు చేశారు. �
ధర్మబద్ధతకు ప్రతీక, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పుట్టినరోజు కూడా దేశంలో అధర్మం రాజ్యమేలింది. చట్టం, న్యాయం అనే వాటిని పక్కనపెట్టి ఒక వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగింది. ఏప
తెలంగాణ ఉచిత విద్యుత్ లక్ష్యాన్ని కేంద్రం దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఊహించని విజయాలు సాధించి, ఉచిత విద్యుత్ అందిస్త�
ఎన్నికల సమయాల్లో వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకొనే బీజేపీ ఎత్తుగడలను ఓటర్లు కనిపెట్టారా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ..
బంజారాహిల్స్లో ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు రాయలసీమకు చెందిన పలువురు రౌడీలు బీభత్సం సృష్టించారు. కర్రలు, మారణాయుధాలతో స్థలంలోకి ప్రవేశించి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడిక�
మతచిచ్చే ఆయుధం: శివసేన ఎంపీ రౌత్ ముంబై, ఏప్రిల్ 17: ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ సమాజంలో మతచిచ్చు రేపి దేశాన్ని విభజించాలని చూస్తున్నదని శివసేన ఎంపీ సంజయ్రౌత్ మండిపడ్డారు. శ్రీరామనవమి నాడు దేశంలోని పల
మెదక్ : దేశంలో పేదరికం పెరగడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఫైర్ అయ్యారు. ఏం ముఖం పెట్టుకొని తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రలు చేస్తున్