యూపీలో ఈసారి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ అధికార పగ్గాలను చేపట్టబోతుందా.. ? అంటే అవుననే అంటున్నాయి మూడు సంస్థలు. ఇప్పటికే అన్ని ప్రముఖ సర్వేలు బీజేపీదే అధికారం అని పేర్కొనగా.. మూడు సంస్థలు �
ఇతర రాష్ర్టాల అప్పులే చాలా ఎక్కువ టాప్లో పశ్చిమ బెంగాల్, పంజాబ్ సామాజిక ఆర్థిక సర్వే-2022 వెల్లడి హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పులపాలు చేశారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో �
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�
కేంద్రంలోని బీజేపీ పాలనతో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాకవి జయరాజ్ ‘జాగోరే జాగో..’ పాటకు పదేండ్లు ప�
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విషయంలో నెరవేర్చడంలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రతి ఒక్కరి సమగ్ర ఆర
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తుది విడత పోరు కీలక దశకు చేరింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మెగా రోడ్షోలు, భారీ ర్యాలీలతో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన ని�
Minister Jagadish reddy | సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఏడు దశాబ్దాలుగా ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు
‘బీజేపీ పాలనలో దేశంలో ఏ వర్గానికి మేలు జరగలేదు. మతం, కులం, ఆలయాల పేరుతో రాజకీయాలు చేస్తున్నది. పేదలు, దళితుల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. దేశం కోసమే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాల్
ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ చెప్పా�
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోలికి వస్తే దళిత సంఘాలు ఉరుకోవని మంత్రి పై జరిగిన హత్య కుట్రను ఖండిస్తున్నామని జిల్లా దళిత సంఘాల నేతలు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర
మహబూబ్ నగర్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ నాయకులు మంత్రిని హత్య చేసేందుకు కుట్ర పన్నారని మహబూబ్నగర్ అఖిల భారత యాదవ సంఘం నాయకులు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని టీఆ
యూపీలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు అవసరమైతే సమాజ్వాదీ పార్టీతో (ఎస్పీ) ఆప్ చేతులు కలుపుతుందని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.