గవర్నర్ వ్యవస్థను దిగజార్చిందే బీజేపీఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారా? మధ్యప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలను ఎలా కూలదోశారు? గుజరాత్ గవర్నర్ను ప్రధాని మోదీ ఎందుకు డిస్మిస్ చేశారు? యావత్ భారతదేశానికి
ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారు బీజేపీ నాయకులపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ పరిగి, ఫిబ్రవరి 28: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో పొగిడే బీజేపీ నేతలు.. రాష్ట్రంలో మాత్రం తిడుతుంటారని
ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్ దాకా అందరూ టూరిస్ట్లేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పగిడీ, తమిళనాడు ఎన్నికల్లో లుంగీ�
ఉక్రెయిన్ రాజధాని కీవ్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తీసుకురావడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయట్లేదని అదే పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ మండిపడ్డారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డే ఉరితాడుగా మారారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి సీనియర్లను బయటికి పంపి కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మే పనిలో రేవంత్ ఉన్నారు. ఆయన బీజే
మతం పేరుతో విభజించి పాలిస్తున్న బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బీజేపీకి ఓటేస్తే ఆత్మగౌరవాన్ని త
కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఐటీ సోదాలు ఎందుకు జరుగట్లేదు? కేవలం మహారాష్ట్ర, బెంగాల్లోనే సోదాలు ఎందుకు జరుగుతున్నాయి? మహారాష్ట్రలో త్వరలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. మా పార్ట
ముఖ్యంగా యువతలో, మహిళల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తున్నది. అయితే, బీజేపీ పట్ల అసంతృప్తి పెరిగిపోతున్నప్పటికీ.. ఆ పార్టీని నిలువరించగల ప్రతిపక్షం కనుచూపుమేరలో లేకపోవటంతో.. ఏ పార్టీ పట్ల ఆసక్తి చూపని వారి
పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ.. అబద్ధాలు మాట్లాడుతూ నీచమైన విమర్శలకు దిగితే నాలుక చీరేద్దామని, అందులో ఏ �