బీజేపీలో ముసలం పుట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై అసమ్మతి సెగ రగులుతున్నది. సంజ య్ ఒంటెత్తు పోకడలపై సీనియర్, జూనియర్ అన్న తేడాలేకుండా నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసంతృప్త న�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నదని బీజేపీ మాజీ నాయకుడు మద్ది శంకర్ మండిపడ్డారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత మంగళవారం మందమర్రి ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరుగనున్నది. 624 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్�
నిజామాబాద్/ వేల్పూర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతుగా నిలవాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ
సూర్యాపేట : బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమ�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈనెల 23న జరగనున్న నాలుగో దశ పోలింగ్పై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నాలుగో దశ పోలింగ్కు చివరిరోజైన సోమవారం ప్రచారం హోరెత్తించాయి.
మంచిర్యాల : జిల్లాలో బీజేపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరే విధానాలు నచ్చక బీజేపీ మందమర్రి పట్టణ అధ్యక్ష పదవికి మద్ది శంకర్తో పాటు మరికొంత మంది రాజీనామా చేశారు. ఈ సందర�
మెజారిటీ రాకపోయినప్పటికీ, ఐదేండ్ల కిందట మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ సర్కారుకి రానున్న అసెంబ్లీ ఎన్నికలు పెద్ద తలనొప్పులను తీసుకొస్తున్నాయి.
అపశకున పక్షుల నోళ్లు మూయించేలా, సందేహరాయుళ్లకు సమాధానమిచ్చేలా, బీజేపీ జాతీయ నేతలకు గుబులు పుట్టించేలా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం చేపట్టిన ముంబై టూర్ ఆశించిన దానికంటే ఎక్కువగా సఫలమైంది
హిందువులకు బీజేపీ ప్రతినిధి కాదు: గల్లీ ఎన్నికల నుంచి ఢిల్లీ ఎన్నికల వరకూ బీజేపీ ప్రయోగించే అస్త్రం హిందుత్వ. హిందూమతానికి, హిందువులకు తామే ప్రతినిధులమని, తాము లేకపోతే ఇస్లాం, క్రైస్తవం నుంచి హిందువులకు
CM KCR Maharashtra Tour | కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన లక్ష్య సాధన ద�