సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : పరేడ్ గ్రౌండ్లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరవ్వడంతో నగర పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
సభ స్థలి వద్ద ఏర్పాటు చేసిన మినీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్న సీపీ సీవీ ఆనంద్.