ప్రగతి ప్రదాత, సంక్షేమ సారథి, సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. నిర్మల్ జిల్లావాసులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి అశేష జనవాహిని తరలిరావడంతో నిర్మల్ జనసంద్రాన్ని తలపించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ�
స్వరాష్ట్రం సిద్ధించాకే రైతులు పంటలను సాగుచేసి లాభాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమైక్యపాలనలో అన్నదాతలు నానా కష్టాలు పడ్డారని, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గుర్త�
సమీకృత కలెక్టరేట్తో పరిపాలన మరింత సులభమవుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ పనులను మంత్రి గురువారం పరిశీలించారు. ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కల�
సీఎం కేసీఆర్ ఈ నెల 4న నిర్మల్లో పర్యటిస్తారని, లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. బుధవ�
హలం పట్టిన రైతు అసెంబ్లీలో అడుగుపెట్టి తన రాతను తానే మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇంతకాలం ఎవరికో ఓటు వేసిన రైతు.. ఇప్పుడు తన ఓటును �
జనహితమే మా అభిమతం.. అందుకే రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశాం.. నాడు వలసల గడ్డగా పేరున్న పాలమూరును నేడు పరిశ్రమలకు అడ్డాగా మార్చాం.. మైగ్రేషన్ స్థాయి నుంచి జిల్లాకే రివర్స్ వలసలొచ్చే�
2014కు ముందు ఎట్లుండే హుస్నాబాద్.. ఇవ్వాళ ఎట్లయ్యింది. తెలంగాణ రాకముందు పరిస్థితులు ఎలా ఉండెనో ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి’.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
హుస్నాబాద్లో రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. గురువారం వారు హుస్నాబాద్లో �
నగరానికి మంత్రి కేటీఆర్ వస్తున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. బుధవారం హంటర�
కర్ణాటకలో ప్రధాని మోదీ సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. బీజేపీ డబ్బులిచ్చి మరీ ప్రజలను బహిరంగ సభలకు తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత శనివారం బెళగావి జిల్లా కుడచిలో జరిగిన మోదీ సభకు జనాలను తరలించేందు�
కాజీపేట పట్టణంలోని సెయింట్ గ్యాబ్రియల్ పాఠశాల మైదానంలో ఈ నెల 5న యాభై వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించే భారీ బహిరంగ సభకు మంత్రి కేటీఆర్ హాజరు కానున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భ�
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విష కన్యనా? అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం జరిగిన పబ్లిక్ మీటింగ్లో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ప్
CM KCR | వచ్చే ఏడాది 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారతదేశంలో అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర తీరాన స
కర్ణాటక సరిహద్దు.. తెలంగాణలోని ఇర్కిచేడు సమీపంలో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచార సభ నిర్వహించేందుకు యత్నించారు. ఈక్రమంలో కర్ణాటకలోని పలు గ్రామాల నుంచి ఇర్కిచేడుకు ప్రజలను తరలించే