జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గంగాధర మండలంలోని 33 గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ�
కరీంనగర్ : బీఆర్ఎస్( BRS) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) జగిత్యాలలో జరగనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి గులాబీ సైన్యం దండుగా కదిలింది. ముఖ్యంగా జగిత్యాలకు సమీపంలో ఉన్న జిల్�
జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం సమరశంఖం పూరించబోతున్నది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకా�
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్కు చేరుకుంటారు.
Talasani Srinivas Yadav | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జగిత్యాలలో జరుగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి , బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ , ఎమ్మెల్సీ రమణ ఆది
KCR Meeting | ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జగిత్యాల లో జరుగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను( KCR Meeting ) విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ సభతో కాంగ్రెస్ పాలన అంతం కానున్నదని కేసీఆర్ సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా సీపీఐ ఉంటుందనీ, 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ కోటగిరి మండల కార్యదర్శి విఠ ల్ గౌడ్ అన్నారు. మండలకేంద్రంలో బహిరంగ సభకు సంబంధించిన �
ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పర్యటించి, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న ఈ సభకు ఇప్పటికే అధికారులు, పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ ఏ�
CPI | చలో ఖమ్మం బహిరంగ సభ డిసెంబర్ 26న వేలాది మందితో నిర్వహించడం జరుగుతుందన్నారు సీపీఐ నాయకులు. ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
Dharma Yudham | ఈనెల 23న ఉట్నూరులో నిర్వహించనున్న ధర్మ యుద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు దాది రావు పిలుపునిచ్చారు.
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అభినందన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. భారీ ఏర్పాట్లు, హంగు ఆర్భాటాలతో యూసుఫ్గూడలో ఏర్పాటు చేసిన సభకు సినీ కార్మికులు ముఖం చాటేశారు.