ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హైదరాబాద్కు వస్తున్నారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో (Parade grounds) నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభకు జనాలను తీసుకెళ్తామని చెప్పి.. వదిలేసి వెళ్లడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు సభకు రా�
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని గంజీమైదాన్లో 20వేల మం�
“పార్టీలు మార్చి సూట్కేసులు పట్టుకొని వస్తే చాలు మనం గెలిచిపోవచ్చని కొందరు అనుకుంటున్నరు. అలాంటోళ్లు గెలిస్తే ఏం చేయకున్నా వేళకు సూట్కేసులు పట్టుకొని పోతే గెలుస్తమనే అభిప్రాయం వస్తది.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. అందులో డౌట్ లేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్, కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి వనమా వెంకటేశ్వర్రావ�
కోరుట్ల గడ్డమీద సీఎం కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వంద శాతం నిలబెడుతా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలో కేసీఆర్ను ఒక వైద్యుడిగా దగ్గరి నుంచి చూశా.
మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహ�
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
కేసీఆర్ సార్ దీవించి పంపిన తనకు పెద్దన్నలాగా ముత్తిరెడ్డి అండ ఉన్నదని.. ప్రజలు ఆశీర్వదిస్తే పెద్దఎత్తున నిధులు తెచ్చి జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్ల�
మేడ్చల్లో ఈ నెల 18న నిర్వహించే ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. గుండ్లపోచంపల్లి సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు.
ఆదివారం హుస్నాబాద్ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల ప్రచార శంఖం పూరించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం జనగామలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. అనంతరం భువనగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్�
హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సీఎం బహిరంగ సభ జరుగుతుందని జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ముల్కనూరులో మండల ఇన్చార్జీలు మేడిపల్లి శోభన్బాబు, బోయినపల్లి ప్రతిక్రావు
సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా ఉన్న హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ నేడు జరుగనున్నది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభకు హాజరు కానున్నారు.