తెలంగాణ యువకెరటం.. భావి తెలంగాణ రథసారధి.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మందమర
వచ్చే నెల 2న నల్లగొండలో నిర్వహించే రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించే బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డ�
Minister Sathyavathy | ఈ నెల 28 వ తేదీన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
‘మంచిర్యాల జిల్లాలో 310 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. ఒక్కో జీపీకి రూ.10 లక్షల చొప్పున రూ.31.10 కోట్లు ఇస్తాం. ఏడు మున్సిపాలిటీలు ఉండగా.. ఒక్కో మున్సిపాలిటీకి రూ.25 కోట్ల చొప్పున రూ.175 కోట్లు మంజూరు చేస్తాం.’ అని జూన�
ఒకప్పుడు బెంగాల్ ఆచరిస్తుంది..దేశం అనుసరిస్తుంది అన్న నానుడి 40 ఏండ్లు దేశంలో నడిచింది. ఇప్పుడు తెలంగాణ ఆచరిస్తుంది. దేశం అనుసరిస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తో�
పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్న రాష్ర్టాల్లో ఇప్పటికే తెలంగాణది దేశంలోనే మొదటి స్థానం. దివ్యాంగుల పింఛన్ను మరో రూ.వెయ్యి పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగ�
CM KCR | ఉమ్మడి పాలనలో వలసలతో పాలమూరు అల్లాడిపోయిందని, ప్రస్తుతం పాలమూరు అభివృద్ధిని చూస్తుంటే ఆనందమనిపిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కా�
ప్రగతి ప్రదాత, సంక్షేమ సారథి, సీఎం కేసీఆర్కు జనహారతి పట్టారు. నిర్మల్ జిల్లావాసులతోపాటు ఉమ్మడి జిల్లా నుంచి అశేష జనవాహిని తరలిరావడంతో నిర్మల్ జనసంద్రాన్ని తలపించింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ�
స్వరాష్ట్రం సిద్ధించాకే రైతులు పంటలను సాగుచేసి లాభాల్లోకి వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమైక్యపాలనలో అన్నదాతలు నానా కష్టాలు పడ్డారని, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని గుర్త�
సమీకృత కలెక్టరేట్తో పరిపాలన మరింత సులభమవుతుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవ పనులను మంత్రి గురువారం పరిశీలించారు. ఈనెల 4న ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త కల�
సీఎం కేసీఆర్ ఈ నెల 4న నిర్మల్లో పర్యటిస్తారని, లక్ష మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభిస్తారని చెప్పారు. బుధవ�