పిట్లంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో 13న నిర్వహించే మంత్రి కేటీఆర్ బహిరంగ సభాస్థలిని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గురువా రం రాత్రి పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చే�
Minister KTR | కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఈడీ, ఐటీ సంస్థలతో వేటకుక్కల్లా దాడులు చేయిస్తున్నారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు గర్జించారు. ప్రధానమం�
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలను గోదావరి జలాలతో తడిపేందుకు మంత్రి రామన్న శ్రీకారం చుట్టారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడాషపల్లిలో సోమవారం పర్యటించిన రాష్ట్ర పురపాల�
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్కు రెండు కండ్లలాంటివని, నిత్యం రాష్ర్టాభివృద్ధి కోసం పరితపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మనమంతా అండగా నిలువాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద�
రాష్ట్ర సచివాలయ ప్రారంభ వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పి�
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా సరికొత్త చరిత్ర సృష్టించనున్నదా? బీఆర్ఎస్ విజయఢంకా మోగించనున్నదా?టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణలో అప్రతిహత చరిత్రకు ‘స్థానిక’ జయకేతనం ఎగురవేసినట్టే మ�
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్కు బయల్దేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్కు పయనమయ్యారు.
మొదటిది.. జాతి జాగృతిలో తొలి అడుగు ఖమ్మం సభ అల్టిమేట్ సక్సెస్. అదే సమరోత్సాహంతో హైదరాబాద్లో ఫిబ్రవరి 17న జరుగబోయే బహిరంగ సభ గురించి టాక్ ఆఫ్ ది నేషన్.
దేశ ప్రజలు రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని, మహారాష్ర్టలోని నాందేడ్లో ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు.
జమ్మికుంట గడ్డపై మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ప్రభంజనం సృష్టించింది. డప్పుచప్పుళ్లు, కోలాటాలు, ప్రదర్శనల నడుమ వేలాది మంది తరలిరాగా, మధ్యాహ్నం వరకే సభా స్థలి డిగ్రీ, పీజీ కాలేజీ మైదానం క�
మోదీ పాలనలో దేశానికి అరిష్టం పట్టిందని, పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే విధానంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తాము ఓటమి పాలైనా ఏడాది కాలంలో జరిగే ఎన్నికల్లో ఈ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీ రామ�