రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మొదటగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన ఆర్అండ్బీ గెస్ట్హౌస్
వంద ప్రశ్నలకు ఒక్క సమాధానం సరితూగితే... వెయ్యి సందేహాలను ఒక్క సందర్భం నివృత్తి చేయగలిగితే... మనసును తొలిచే అనేక అపోహలను ఒక్క సన్నివేశం తొలగించగలిగితే... అదే బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ నేతృత్వంలో జరిగి�
ఖమ్మం సభతో బీఆర్ఎస్ పార్టీ తన జాతీయ రాజకీయ ఎజెండాను మాత్రమే కాదు ప్రగతి ఎజెండాను ఎగరవేసింది. వాస్తవానికి ఈ సభను కేవలం రాజకీయ పార్టీ సభగా మాత్రమే చూడొద్దు. ఇది పార్టీ, ప్రభుత్వాల సభగా చూడాలె.
బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. మూడు రాష్ర్టాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్తో వేదికను పంచుక�
ఖ మ్మం సభకు చరిత్రలో సుస్థిర స్థానం లభించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బుధవారం నాటి బహిరంగ సభ
ఢిల్లీ శివార్లలో రక్తతర్పణం గావించి కేం ద్ర ప్రభుత్వం నిర్దయగా రుద్దాలనుకు న్న మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేలా వీరోచిత పోరాటం గావించిన భారత కిసాన్లు సక్రమమైన సవ్య దిశను ఎన్నుకోనున్నారా? మారుతున్
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం తరువాత తొలిసారిగా నిర్వహించిన ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడం జాతీయ రాజకీయాలలో పెను మార్పునకు సూచిక. బీఆర్ఎస్కు కావలసిన సైద్ధాంతిక బలం, కార్యాచరణ విషయంలో కేసీఆర్కు స్పష్�
ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరనున్నది. ఖమ్మం పట్టణంలో సూర్యాపేట-అశ్వారావుపేట మార్గంలో ఉన్న మున్నేరు వాగుపై ట్రాఫిక్ సమస్యలకు త్వరలోనే చెక్ పడనున్నది.
తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తర్వాత అధినేత కేసీఆర్ కీలకమైన ముందడుగు వేశారు. మునుగోడులో తొలివిజయం అందుకున్న ఉత్సాహంతో ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి జా�
నలుగురు ముఖ్యమంత్రులు, ఐదు జాతీయ పార్టీలు ఒక వేదికనెక్కి, ఒక్క గొంతుకతో ఒక్కమాటై నొక్కి చెప్పిన సందర్భం.. ఈ ఎనిమిదేండ్లలో ఇదే మొదటిది. విపక్షాల అనైక్యత ఇక పాత కథ. దేశం కోసం ఉమ్మడి పోరాటం కొత్త ప్రతిన! ఎదురే�
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ప్రసంగంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న లాంటోడు’ అని సంబోధించడంపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం �