ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
రైతుల కోసం పోరుబాటలు.. ధర్నాలు.. నిరసనలు.. ఆందోళనలు జరిగాయి. చిన్న చిన్న ఉద్యమాలూ నడిచాయి. అవి ఒక జిల్లాకో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ర్టానికో మాత్రమే పరిమితమయ్యాయి. అలాంటిది దేశంలోని అన్నదాతలందరినీ ఏకం చేసి కే�
ఖమ్మం నగరం.. గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ బుధవారం జరుగనున్న భారీ బహిరంగ సభతో కొత్త శోభను సంతరించుకున్నది. ఖమ్మం జిల్లా చరిత్రలోనే ఇలాంటి గొప్ప బహిరంగ సభను నిర్వహించిన రాజకీయ పార్టీల�
దేశం యావత్తూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోందని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు పేర్కొన్నారు. దేశం అబ్బురపడేలా ఖమ్మం సభను నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం ఖమ్మం వచ్చిన ఆయన.. ఎంపీలు నామా నాగేశ్�
ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ సభలో పాల్గొనేందుకు, సభ జయప్రదం కోసం ప్రచారం చేసేందుకు మంగళవారం సైకిల్ యాత్రగా బయలుదేరాడు భద్రాచలానికి చెందిన బీఆర్ఎస్ వీరాభిమాని తూతూక ప్రకాశ్. తెలంగాణ ఉద్యమక�
భారత్ రాష్ట్ర సమితి ఏర్పాటు తర్వాత ఖమ్మం వేదికగా బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఇతర పార్టీల అధినేతలు వస్తున్నారు.
ఉద్యమ గుమ్మం.. ఖమ్మం మరో చరిత్రకు నాంది పలకనున్నది. తెలంగాణ జైత్రయాత్ర సాగించిన పోరు భూమి మరో సమర నినాదానికి సిద్ధమైంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప�
అధర్మం పెచ్చరిల్లినప్పుడు, దౌర్జన్యం రాజ్యమేలుతున్నప్పుడు కాలం కారణ జన్ములను కంటుంది. భారత దేశ రాజకీయాల్లో అలాంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. జయప్రకాశ్ నారాయణ, చరణ్ సింగ్, ఎన్టీఆర్ అలాంటి వారే. ఇప్పుడ
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు హాజరయ్యేందుకు ‘మేము సైతం..’ అంటూ ఒకరోజు ముందే వారు పాదయాత్రగా బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సులానగర్ గ్రామానికి చెందిన ఇల్లెందు ఎమ్మెల్య�
బుధవారం (ఈ నెల 18) ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరుగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఖమ్మం వైరా హైవేలో రాకపోకలు సాగించే సాధారణ వాహనాలను ఉదయం 6 గంట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె
భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహిస్తున్న సభ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ రాజకీయాల్లో గుణనాత్మక మార్పు లక్ష్యంగా జరుగనున్న ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కీలక నేతలు తరలి వెళ�
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరిం�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కనువిప్పు కలిగేలా.., తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని తరలించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ