కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా, రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బుధవారం ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పార్టీ శ్రేణులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె
భారత రాష్ట్ర సమితి ఖమ్మంలో నిర్వహిస్తున్న సభ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ రాజకీయాల్లో గుణనాత్మక మార్పు లక్ష్యంగా జరుగనున్న ఈ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కీలక నేతలు తరలి వెళ�
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి.. మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడి.. యావత్ దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించాలనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా అవతరిం�
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కనువిప్పు కలిగేలా.., తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కనీవినీ ఎరుగని రీతిలో జనాన్ని తరలించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ
ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోనున్నదని సభా ఇన్చార్జి రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.
దేశ ప్రజలను జాగృతం చేసేలా ఈ నెల 18న ఖమ్మంలో భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఉండబోతున్నది. తెలంగాణ తరహా అభివృద్ధిని దేశం యావత్తు కోరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ సభ కీలకం కానున్నది.
బీఆర్ఎస్ పోరు కేకకు ఖమ్మం గుమ్మం వేదికైంది.. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభా వేదిక ముస్తాబవుతున్నది.. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసభ కావడంతో అందరి దృష్టి ఈ సభపైనే కేంద్రీకృతమైంది.. ఖమ్మం జి
నాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బహుముఖాలుగా నడిచింది. అపారమైన మేధస్సుతో పాటు అద్భుతమైన వాగ్ధాటి, తెలంగాణకు సేవ చేయాలన్న తపన, ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష గల ఒకే ఒక్కడి కోసం అరువై ఏండ్లు ఎదురుచూసిందీ గడ్డ.
బీఆర్ఎస్ పార్టీ సత్తా ఢిల్లీ పీఠానికి తెలిసేలా ఖమ్మంలో ఈ నెల 18వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప�
బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిని దేశానికి సందేశంగా ఇద్దామని, దేశంలో ఎవరూ అమలు చేయలేని, సాహసించలేని పథకాలన
ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరంగ సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి నాంది పలకబోతున్నారని విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మంలో ఈ నెల 18న సీఎం కేసీఆర్ నిర్వహించనున్న బహిరంగ సభ దేశ రాజకీయాలకు దశ దిశ చూపనున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.