మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకొన్నది. ప్రచారంలో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హా
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మా
ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అ
తెలంగాణ విమోచన పేరుతో బీజేపీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఊళ్లో పెండ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, దీంతోపాటు పీపుల్స్ ప్లాజా నుంచి అంబ�
ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును �
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటనకు సర్వం సిద్ధమైంది. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో సకల హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు ఎల్లమ్మగుట్ట చౌరస్తాలో టీఆర్�
జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కోరారు. ఆదివారం ఆయన నివాసంలో పలువురు నాయకులతో కలిసి సభకు సంబంధించిన వాహనాల
అద్భుత పథకాలతో తెలంగాణ దేశానికే అగ్రగామిగా నిలిచిందని, తెలంగాణలో ప్రభుత్వ పాలన యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పెద్దబొంకూరు శివారులోని ఎస్సారెస్పీ �