కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ప్రజల నుంచి స్పంద
మోదీ ఇస్తున్నరు.. కేంద్రమే ఇస్తున్నది.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా మాట్లాడిన మాటలివి.. ఎనిమిదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయ�
భారతీయ జనతా పార్టీ తుక్కుగూడ లో నిర్వహించిన అమిత్ షా బహిరంగ సభకు స్పందన కరువైంది. సభకు హాజరైన వారిలో ఉత్సాహమే కనిపించలేదు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగానికి సభికుల నుంచి స్పందన బీజేపీ నాయకులను �
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగిం పు సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి �
నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.50కోట్లతో హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు
ప్రచారానికే ఉజ్వల గ్యాస్ బండల పంపిణీ కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్సైకిళ్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు ఎన్సీడీ కిట్ల ప�
కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరని.. రాహుల్ గాంధీ సమర్థుడైతే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయిందని మంత్రి ఎర్రబల్లె దయా�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏమాత్రం మారలేదు. అవే అడ్డగోలు మాటలు. తెలంగాణలో పర్యటిస్తున్నాం కాబట్టి అడ్డదిడ్డంగా సీఎం కేసీఆర్ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే సరిపోతుందనే భావనలోనే ఉన్నారు.
టిమ్స్ వైద్యశాలల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకొని ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలను
హైదరాబాద్ : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్ నగరంలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్లో ఏ�
హైదరాబాద్ : వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రు�
అది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మధ్యాహ్నం గద్వాలకు చేరుకొన్నది.. ఆ పార్టీ శ్రేణులు అక్కడ బహిరంగసభ ఏర్పాటు చ�