ఒకవైపు పదునైన మాటలు.. మరోవైపు కేంద్రంపై నిప్పులు.. ఇంకోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. వీటిని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు.. ప్రజలను జాగృతం చేసేందుకు విజ్ఞప్తులు.. ఇన్ని �
పెద్దపల్లి జన సంద్రమైంది. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎం కేసీఆర్, పెద్ద కల్వలలో నిర్వహించిన బహిరంగ సభకు జనం �
పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వలలో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బహిరంగ సభకు జిల్లా నలుమూలల నుంచి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లా�
గులాబీ రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు పెద్దపల్లి జిల్లాలో సర్వం సిద్ధమైంది. ఆధునిక వసతులు, సకలహంగులతో పెద్దబొంకూరు శివారులోని కల్వల క్యాంపులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేటలో టీఆర�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం పెద్దపల్లికి రానున్నారు. ఇందుకోసం అధికార యంత్రాం గం భారీ ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు పెద్దపల్లికి చేరుకొంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని �
బండి సంజయ్ ఓ మూర్ఖుడు.. ప్రజా సంగ్రామయాత్ర ముగింపు సభలో చెప్పినవన్నీ అబద్ధాలేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం హనుమకొండలోని
ప్రచార యావ.. దుష్ప్రచార తోవ ఆ పార్టీ నేత రాకేశ్రెడ్డి హంగామా! హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా కని‘కట్టు’ చేయటంలో ఆరితేరినవాళ్లు బీజేపీ నేతలు అని ఈ ఫొటోలు చూస్తే ఇ�
కొంగరకలాన్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు జరుగనున్న బహిరంగసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్యేకిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొంగరకలాన�
అంచనాలకు మించి తరలొచ్చిన జనం ముఖ్యమంత్రి స్పీచ్కు హర్షధ్వానాలు నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): మునుగోడు ప్రజాదీవెన సభ ఆద్యంతం ఉత్సాహభరితంగా సూపర్ హిట్గా కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర�
జనగామ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి బీజేపీ నిర్వహించిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర జనం లేక వెలవెలబోయింది. పొరుగు రాష్ర్టాల కూలీలకు డబ్బుల్చి కొందరిని తీసుకొచ్చినా.. భారీ బహిరంగసభ అంటూ ప్రచారం చేస
CM KCR | దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు గ్రామాల్లో, బస్తీలు.. ఎక్కడికక్కడ చర్చ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ను సీఎం ప్రారంభించి, మాట్లాడారు. ఈ సందర్భం�
ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే మునుగోడు ప్రజాదీవెన సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మునుగోడు మండల కేంద్రం నుంచి నారాయణపురం రోడ్డులోని ఎంపీడీఓ కార్యాలయం దాటాక విశాలమైన స్థలంలో సీఎం సభను నిర్వ
వికారాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వ హించిన సీఎం కేసీఆర్ సభకు తాండూరు నుంచి వేలాది మంది నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లారు. ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో స�