ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
అది జరగాలి అంటే వాతావరణం మంచిగా ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచిగా ఉంటేనే అందరూ వస్తరు. అంతే కానీ.. పొద్దున లేస్తే గొడవలు జరిగితే వస్తరా
సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ
జనగామ జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మరో మంత్రి సత్యవతిరాథోడ్
ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�
రైతులు అడ్డగించారా? కావాలనే ఆగిపోయారా? పంజాబ్లో ‘రైతుల’ నిరసన!.. 20 నిమిషాలు ఫ్లైఓవర్పైనే మోదీ ‘ప్రధాని మార్గానికి’ అసాధారణ భద్రత.. అయినా నిరసనకారులా? జనం లేని ఫిరోజ్పూర్ సభ.. కుర్చీలన్నీ ఖాళీగానే ముందే �
భద్రతా లోపాన్ని ఓ నెపంగా చూపారు ఫిరోజ్పూర్ సభలో జనం లేనే లేరు రోడ్డు మార్గంలో ప్రయాణం మోదీ పర్యటన షెడ్యూల్లో లేనేలేదు ఎన్నికల రాష్ర్టాల్లో అభివృద్ధి పేరిట పర్యటనలు ప్రధానికి అలవాటే కాంగ్రెస్ నేత స�
తిరుపతి: ఏపీలో ఏకైక రాజధాని ఉండాలంటూ చేపట్టిన అమరావతి రైతుల ఆందోళనలకు వ్యతిరేకంగా శనివారం రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంట్లో భాగంగా తిరుపతిలో భారీ బహిరంగ సభను �
అమరావతి : తిరుపతిలో అమరావతి రైతులు నిర్వహిస్తున్నది సభ కాదని.. అది రాజకీయ సభ అని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యనించారు. యాత్రలో పాల్గొన్నది రైతులు కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులేనని అన్న�
అమరావతి : అమరావతి ఏకైక రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి రేపు( శుక్రవారం)మధ్యాహ్నం తిరుపతి సమీపంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో గురువ