అది జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం.. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర గురువారం మధ్యాహ్నం గద్వాలకు చేరుకొన్నది.. ఆ పార్టీ శ్రేణులు అక్కడ బహిరంగసభ ఏర్పాటు చ�
ఎటు చూసినా జనం.. ఏ నోట విన్నా జయజయధ్వానం. సోమవారం నారాయణఖేడ్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హాజరైన భారీ బహిరంగసభకు
ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. నారాయణఖేడ్లో ఇంత పెద్ద సభను గతంలో ఎప్పుడూ చూడలేదని అ
అది జరగాలి అంటే వాతావరణం మంచిగా ఉండాలి. అన్నీ బాగుండాలి. అన్నీ మంచిగా ఉంటేనే అందరూ వస్తరు. అంతే కానీ.. పొద్దున లేస్తే గొడవలు జరిగితే వస్తరా
సంగారెడ్డి జిల్లా చరిత్రలోనే ఇది చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమం అన్నారు. సంగారెడ్డి జిల్లా అంటేనే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని జిల్లా. సమైక్య రాష్ట్రంలో ఎవ్వరూ
జనగామ జిల్లాలో ఈ నెల 11న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు టీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మరో మంత్రి సత్యవతిరాథోడ్
ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు వేచి చూసిన ప్రధాని తర్వాత, ఫిరోజ్పూర్ సభకు వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని, కాన్వాయ్ను వెనుతిప్పుకొని భటిండా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. తర్వాత అక్కడి అధికారులతో ఆయ�
రైతులు అడ్డగించారా? కావాలనే ఆగిపోయారా? పంజాబ్లో ‘రైతుల’ నిరసన!.. 20 నిమిషాలు ఫ్లైఓవర్పైనే మోదీ ‘ప్రధాని మార్గానికి’ అసాధారణ భద్రత.. అయినా నిరసనకారులా? జనం లేని ఫిరోజ్పూర్ సభ.. కుర్చీలన్నీ ఖాళీగానే ముందే �