అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిగా కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర మరికొద్దిరోజుల్లో ముగుస్తుంది. సోమవారం 43వ రోజు రేణిగుంట నుంచి ప్రారంభించిన పాదయాత్ర తిరుపతి వరకు కొనసాగనుంద
తిరుపతి: తిరుపతిలో నిర్వహించదలిచిన అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముగింపు సభను ఇండోర్గా సభ నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహి
అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(త�
ఆకలిచావులు నిరోధించిన కేసీఆర్ | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నాటికి తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు నిత్యకృత్యాలుగా ఉండేవి. స్వరాష్ట్రంలో అద్భుత సంక్షేమ పథకాల అమలుతో సీఎం కేసీఆర్ వాటిని పూర్తిగా నివార�
హాలియాకు బయల్దేరిన సీఎం కేసీఆర్ | నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో హాలియాలో టీఆర్ఎస్ నిర్వహించ తలపెట్టిన సాగర్ గర్జన సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో బయల్దేరారు.
ఎన్నికల ప్రచార సభ రద్దు | ఏపీ సీఎం జగన్ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచార సభ రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరగాల్సిన ప్రచార సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్ల�
పల్లా రాజేశ్వర్రెడ్డి | నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ కోసం శాసన మండలి విప్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా