కార్మికులు అనుకుంటున్నదే నిజమైంది. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదన్న కార్మిక సంఘాల గళం నిరూపితమైంది. సింగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రజల సాక్షిగా ప్రధాని మోదీ �
మేక్ ఇన్ ఇండియా పేరుతో కొత్త పరిశ్రమలు తెస్తామని డాంబికాలు పోయిన కేంద్రప్రభుత్వం ఉన్న పరిశ్రమలను కూడా మూసేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ‘అన్నవస్త్రం కోసం పోతే ఉన్న వస్త్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా జగిత్యాల జిల్లాలో వెల్లివిరిసిన సౌహార్దం వర్ణనాతీతం. తెలంగాణ సాధించిన అభివృద్ధికి జగిత్యాల ప్రతీక అయితే, ప్రగతి ప్రదాత పట్ల జనంలో పెల్లుబుకుతున్న అభిమానానికి తర�
రెండో దశ మెట్రో రైల్వే లైన్ ఒక గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రం జనసంద్రంగా మారింది.. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో గులాబీమయమైంది.. లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలతో కిక్కిరిసింది.. సీఎం కేసీఆర్ ముందుగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్�
ఈనెల 7న జగిత్యాల జిల్లా మోతెలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్ కోరారు.
మునుగోడు గడ్డ గులాబీ వనమైంది. ఉపఎన్నిక తీర్పు ముందే తేటతెల్లమైంది. తామంతా సీఎం వెంటే అని నిరూపించింది. బీఆర్ఎస్ జైత్రయాత్రకు బంగారిగడ్డ పునాది రాయి అయ్యింది. భారత రాజకీయాలను మార్చేది తెలంగాణ గడ్డేనని
రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదా�
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకొన్నది. ప్రచారంలో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హా
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మా
ఉప ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత వేడెక్కుతున్నది. ఇప్పటికే ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందనతో టీఆర్ఎస్ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అ