తెలంగాణ పథకాలపై మళ్లీ ప్రశంసల జల్లు కురిసింది. కేంద్ర మంత్రులు, నిపుణులు, ఇతర పార్టీల నేతలే కాదు పలు రాష్ర్టాల ముఖ్యమంత్రులు మన పథకాలను ఆకాశానికి ఎత్తారు.
బీజేపీని ఇంటికి సాగనంపేందుకు దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావశక్తిగా అవతరించబోతున్నదని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం వచ్చిందని, ఆ పార్టీ అధికారంలో ఉంటే పేదలు మరింత పేదలుగా మారుతారని, కేంద్రంలో ఉన్నది కార్పొరేట్ల ప్రభుత్వమని కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్పారు.
భారతదేశం ప్రమాదకర స్థితిలో ఉన్నదని, బీజేపీ, ఆరెస్సెస్ కూటమి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆందోళన వ్యక్తం చేశారు.
అబద్ధాలతో అధికారం చేపట్టిన బీజే పీ.. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో అడ్డదారిలో గద్దెనెక్కాలని కుట్ర చేస్తున్నదని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మండిపడ్డారు.
ఖమ్మం వేదికగా నిర్వహించిన ‘భారత రాష్ట్ర సమితి’ ఆవిర్భావ సభ గ్రాండ్ సక్సెస్ కావడం పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపింది. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి మరోసారి బీఆర్ఎస్ పార్టీకి తమ సం పూర్ణ మద్దతను తెలియ�
భిన్న సంస్కృతులు, వైవిధ్య సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వమై మహాత్ముడు తలచిన భారతదేశ నికార్సయిన ఆత్మను బీఆర్ఎస్ తొట్ట తొలి సభ శుభారంభాన ఆవిష్కరించింది.
దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేదికగా నేడు ఆవిష్కృతమవుతున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభమైనట్టే, ఇప్పుడు ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపే పోరాటం తెలంగాణ నుంచి �