హింసాకాండ జరిగిన బీర్భూమ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. �
Minister Talasani Srinivas yadav | ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోదీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్దిరాదని ఆగ్రహం వ్యక్తం చే�
తమ తదుపరి టార్గెట్ గుజరాత్ అని సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బుధవారం రోజు ఆమ్ఆద్మీకి చెందిన 3,500 మంది క�
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రివర్గం మొత్తం నేడు ప్రమానం చేస్తారు. రాజధాని డ్రెహ్రాడూన్లో జరగనున్న
తెలంగాణపై కేంద్రం కక్ష సాధించడం మానుకోవాలి యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయాలి ఈ నెల 26 నుంచి ఏకగ్రీవ తీర్మానాలు చేస్తాం.. హిందుత్వాన్ని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ నాయకులు నిజామాబాద్ రూరల్
‘డబుల్ ఇంజిన్ గ్రోత్’.. బీజేపీ నాయకుల నోట తరచూ వింటున్న రాజ్యాంగ విరుద్ధ సాంకేతిక లోపంతో కూడుకున్న మాట. ఇది భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతీ వ్యక్తికి తెలుసు. రాజ్యాంగంలోని ఆర్టికల్-245 నుంచి 255 వరకు �
కేంద్రంలోని బీజేపీపై పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అనేక పాకిస్తాన్లను సృష్టించాలని చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా నే�
కశ్మీర్ పండిట్ల బహిష్కరణకు తాను బాధ్యుడినని తేలితే తనను దేశంలో ఎక్కడైనా ఉరితీయండని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్ధుల్లా చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ స్�
సొంత ప్రభుత్వంపై ఎంపీ వరుణ్ గాంధీ మళ్లీ ఫైర్ అయ్యారు. బ్యాంకులు, రైల్వే ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన తీవ్రంగా మందిపడ్డారు. ప్రైవేటీకరణ వల్ల చాలా మంది బతుకులు దుర్భరమయ్యే అవకాశాలున్నాయ�
కశ్మీర్ పండితులకు మీరేం చేశారు? రాజకీయాల కోసం వాడుకొన్నారు దేశంలో ఎప్పుడూ ఏదో ఒక చిచ్చు విభజన రాజకీయాలతో పబ్బం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మేం సకల జనుల సమ్మె అన్నామేగానీ మతాలవారీ ఉద్యమాలు చేయల�
ఒక కొత్త ఫ్యాక్టరీ అయినా పెట్టారా? పీఎస్యూలన్నీ తాబేదార్లకు ఇచ్చేసిన్రు పంచాయతీలనూ కుదువపెట్టాలట! బీజేపీ పోవాలని దేశం నిర్ణయించింది ఇటీవలి ఎన్నికల్లో తగ్గిన సీట్లే నిదర్శనం 2024 నుంచి సంపూర్ణ క్రాంతి: స�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల అప్పులే ఎక్కువ నాలుగేండ్ల నుంచి 27వ స్థానంలో తెలంగాణ 26 రాష్ర్టాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువ లోక్సభ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్, మార్చి 21, (నమస్తే
పనాజీ : ప్రమోద్ సావంత్ మరోసారి గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ శాసనసభా పక్షం సమావేశంలో సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. సావంత్ పేరును విశ్వజిత్ రాణే ప్రతిపాదించగా.. మిగతా సభ్యులు అంగీకారం