జైపూర్: రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంధన ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని, వాళ్లు రావ�
హిందూ ఆలయ పరిసరాల్లో ముస్లింలు వ్యాపారం చేయడానికి అనుమతి లేదన్న కర్ణాటక ప్రభుత్వ ప్రకటనను బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఏహెచ్ విశ్వనాథ్ ఖండించారు. ‘ఏ దేవుడూ, ఏ మతం ఇలా చెప్పలేదు. ముస్లిం దేశాల్లో మన భారతీయులు ఎ
కాంగ్రెస్ పార్టీ బలపడాలని మనః స్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బలపడటం ప్రజాస్వామ్యానికి అత్యావశ్యకమని పేర్కొన్నా�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భమ్ ఘటనపై బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. తోప�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు
తమకు అనుకూలమైన రాష్ర్టాలకు, రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ర్టాలకు కేంద్ర ప్రభుత్వం దేశ సంపదనంగా దోచిపెడుతున్నది. సీఎస్ఎస్ పథకం కింద ఇప్పటివరకు మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసి, వాటికోసం రూ.26,715 �
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను భరించలేక బీజేపీ నాయకులు ఆ పార్టీకి గుడ్బై చెప్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం �
ఇంధన ధరలపై బయటపడ్డ కేంద్రం మోసం ఆర్థిక మంత్రి హరీశ్ ఫైర్ హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సమయంలో ఓట్ల కోసం బీజేపీ దొంగ వినయం నటిస్తుందని మరోసారి రుజువైందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హర
రాష్ట్ర రైతాంగాన్ని అవమానించేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారాన్ని వీడాలని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని వ్యాఖ్య�
మహావికాస్ ఆఘాడీ(ఎంవీఏ) కూటమి నేతలతో పాటు, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మండిపడ్డారు.