పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కాషాయ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు వీరంగం వేశారు. జిల్లాలోని చత్నా గ్రామంలో నీటి సమస్యపై నిరసన సందర
ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నది.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నది.. నిరుద్యోగాన్ని పెంచేస్తున్నది.. మొత్తంగా దేశాన్నే భ్రష్టు పట్టిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతో�
దేశ రాజధానిలో తన అధికార నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడి పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ గూండాయిజానికి తెగబడితే వారు యువతకు ఎలాంటి సందేశం పంపు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. ఓ గేటును ధ్వంసం చేశారు. మరో గేటుపై కాషాయ రంగు చల్లారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అ�
గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: గిరిజన రిజర్వేషన్ల పెంపు విషయంలో విభజించి పాలిం చే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి గిరిజనులు తగిన బుద్ధి చెప్పాల�
రాష్ట్రంలో రైతులను ముంచేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ జట్టు కట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధాన్యం కొనుగోలు వివాదంలో రెండు పార్టీ నేతల తీరే దీనికి బలం చేకూరుస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంపై బీజేపీ కార్యకర్తల దాడిని ఆప్ తీవ్రంగా ఖండించింది. అరవింద్ కేజ్రీవాల్ను హత్య చేసేందుకు కాషాయ పార్టీ కుట్ర పన్నిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ �
బీజేపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరమున్నదని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నొక్కిచెప్పారు. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా విపక్షా�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతాంటూ బీజేపీ మాదిగలను మోసం చేసిందని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల�
కోల్కతా: ప్రతిపక్ష పార్టీలకు, వివిధ రాష్ట్రాల సీఎంలకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ఆరోపించారు. ఈ విషయంలో ప