బీజేపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యాంగంలోని మొదటి పేజీని ఆయన ట్వీట్ చేస్తూ విమర్శల�
జనగామ : కావాలనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణను అణిచివేస్తున్నది. కేంద్ర మంత్రులు మాట్లాడే పద్ధతి ఏ మాత్రం సభ్యతగా లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బు�
Indrakaran reddly | రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు. బాజాప్తా వరి వేయండని, మీ వడ్లను మేం కొనిపిస్తామన్న బీజేపీ నాయ�
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు బోళ్ల సిద్ధులు. ఇతనిది జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని సిద్దెంకి గ్రామం. నెత్తికి చుట్టుకున్నది కాషాయ పార్టీ కండువా. బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రైతు అయిన సిద�
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ధాన్యం కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 7న జిల్లా కేంద్రంలో తలపెట్టిన న
మొన్నటి వరకూ కర్నాటకలో హిజాబ్ గొడవ నడిచింది. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. అదే అజాన్ వివాదం. దీనిపై ఇప్పుడు కర్నాటకలో చర్చ నడుస్తోంది. ముస్లింలను నమాజ్కు ఆహ్వానించే సంప్రదాయ�
మా బీజేపీలో ఒక ఫాల్తూగాడు ఉన్నడు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటివారి వల్లే పార్టీకి చెడ్డపేరు వస్తున్నదని, అతడి గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దృష్టికి
వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. వర్ధన్నపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన నిరసన దీక్షలో ఆయన పాల్గొని మ�
జనగామ : కేంద్ర ప్రభుత్వం పద్ధతి చూస్తుంటే కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నట్టుగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన దళారులకు 11 లక్షల కోట్లు కేంద�
భద్రాద్రి కొత్తగూడెం : కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ
వేల్పూర్ : తెలంగాణ పండిన వడ్లను కేంద్రం కొనను అంటుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రైతుల ఉసురు తప్పక తగులుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో కే
మహబూబ్నగర్ : కేంద్రంలోని బీజేపీ పార్టీ వందేళ్ల అబద్ధాలను అప్పుడే చెప్పేసింది. అధికారం కోసం అబద్ధాలను నమ్ముకున్న ఏకైక పార్టీ బీజేపీ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలోని మూసాప�