పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన దొం
తెలంగాణపై బీజేపీది బూటకపు ప్రేమ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రైవేటీకరించే చర్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు ఏం స�
దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పు�
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ బూటమకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని ప్రైవేటీకరించే చ�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు
జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ పని చేసిందని తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రజల్లో విభజనలు సృష్టిస్తోందని విమర్శించారు. తాము పేదల కోసం
కేంద్ర హోం మంత్రి అమిత్షా తుక్కుగూడ బహిరంగ సభలో బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అధికారం ఇస్తే.. మైనారిటీల రిజర్వేషన్లు రద్ద�