సూర్యాపేట : కేంద్రంలోని బీజేపీ తన దుష్ట రాజకీయాల కోసం తెలంగాణ రైతులను ముంచే కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటు అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆహార భద్రత చట్టం ప్రకారం దేశంలో ప�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు
కేంద్రం వడ్లు కొంటదా? కొనదా?’ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర రైతులంతా అడుగుతున్న ఏకైక ప్రశ్న ఇది. బీజేపీ నేతలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, ఏదో ఒకటి మాట్లాడుతూ తప్పించుకొంటున్నారు. తాజాగా ఎంపీ ధర్మపు�
బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధు�
కందుకూరు, ఏప్రిల్ 3 : బీజేపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరకంచె. సార్లరావుల పల్లి గ్రామాలకు చెందిన 100మం�
బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆరుగురు ప్రాంతీయ పార్టీల అధినేతలు కీలకమని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, టీఎంసీ చీఫ్ మమతా
కేంద్రంలోని బీజేపీ సర్కారును గద్దె దించేందుకు కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్త
తెలంగాణ వరిధాన్యం కొనాలని తమ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లి ఎంత విన్నవించినా కేంద్రం ఒప్పుకోలేదని, రైతులపై కేంద్రానికి ప్రేమ లేదనే విషయం తెలుసుకొని రాష్ట్రానికి తిరిగి వచ్చామని మంత్రి కేటీఆర�
కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతాంగానికి వ్యతిరేకమని, రైతు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రైతాంగాన్ని జాగృతం �
నల్లగొండ : ఎస్టీల రిజర్వేషన్లపై రాష్ట్రాలదే తుది నిర్ణయం అని బీజేపీ అంటున్నది. అదే నిజమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాతపూర్వకంగా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత�