బిహార్లో కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ- జేడీయూ మధ్య ఈ విషయంపైనే కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాతే బీజేపీ కుల గణనకు ఓకే చెప్పింది. తాము కచ్చిత�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నదీ జలాలు, ఇతర అంశాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సాగే ఉద్యమంలో టీఆర్ఎ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సవరణల్లోని ప్రధానాంశాలు.. 1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవద్దు. 2. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలి. 3. రాష్�
అనూహ్య రాజకీయ పరిణామాలకు బీహార్ వేదికగా మారుతున్నది. మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య స్నేహబంధం చెడినట్టు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశ�
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో పాటు ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని బరిలోకి దింపనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారా యి. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు కూడా
హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్స�
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత�
భోపాల్, మే 21: ‘నీ పేరు మహమ్మదే కదా. ఏంటీ కాదా..? నిజం చెప్పు.. ఏదీ నీ ఆధార్ కార్డు చూపించు’ అంటూ మతిస్థిమితం లేని 65 ఏండ్ల వృద్ధుడిని ఓ బీజేపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు. ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ
మమ్మల్ని కశ్మీర్ నుంచి తరలించండి జమ్ముకశ్మీర్ బీజేపీ కార్యాలయం ఎదుట కశ్మీర్ పండిట్ల భారీ నిరసన పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు అంతకుముందు లాల్చౌక్లో ధర్నా శ్రీనగర్, మే 21: రాహుల్ భట్ హత్యకు నిరసనగ
బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజే�