కేంద్రంలోని బీజేపీ సర్కారు చేపడుతున్న చర్యలు ఉద్యోగుల ప్రాణాల మీద కు వస్తున్నాయి. తమ సంస్థను కేంద్రం ప్రైవేట్పరం చేస్తుందని క్షోభకు గురైన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంప్ విద్యుత్తు స
బీహార్ రాజకీయ పరిణామాలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. ఎన్డీయే నుంచి ఒక్కో పార్టీ వైదొలగడాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ మినహా ఇంకే పార్టీ ఉన్నదని ఎద్దేవా చేశారు. �
లక్నో : జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నిర్ణయాన్ని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్వాగతించారు. పలు రాజకీయాల పార్టీల్లో మంచి రోజులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రజలు కూడా సరైన నిర్ణయం త�
పాట్నా: బీజేపీతో ఉన్న బంధానికి బ్రేక్ వేశారు నితీశ్ కుమార్. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నా�
కాంగ్రెస్ను చిత్తుచేసేలా బీజేపీ పక్కా వ్యూహం పావుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరువు కాపాడుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ టీఆర్ఎస్కు ప్రత్యర్థి తామేనని చాటే యత్నం మునుగోడు ప్రజల కోసం, అభివృద్
బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండు�
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�