జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి మండిపడ్డారు. పవన్ కల్యాణ్ పార్ట్టైం రాజకీయ నాయకుడని, పూర్తి కాలపు రాజకీయ నేత కాదని ఎద్దేవా చేశారు. అస
ఆమ్ ఆద్మీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి బెంబేలెత్తిన కాషాయ పార్టీ హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ స్ధానంలో అనురాగ్ ఠాకూర్కు పాలనా పగ్గాలు అప్పగించనుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సి�
మోడీ సర్కారుకు మూడిందని, దేశ్యవాప్తంగా రైతులు, దళితులు, మైనార్టీలు, సబ్బండ వర్గాలను కూడగట్టి ఢిల్లీ కోటను బద్దలు కొడతామని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రైతులు పండిం
సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం హలాల్, హిజాబ్ అంశాలను ముందుకు తెచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాజకీయంగా రాష్ట్ర ప్రజలను �
హైదరాబాద్ : కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుప�
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
నిర్మల్, ఏప్రిల్ 7: రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా రైతుల పక్షాన పోరాడుతామని అటవీ, పర్యావర శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రంలోని బీజే�
ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభిస్తే.. మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కారు దానిని మరో స్థాయికి �
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కేంద్రానికి కండ్లు మండి కుట్రలకు తెరలేపిందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి విమర్శించారు.
రాజ్భవన్ను, గవర్నర్ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వ్యవస్థల ప్రతిష్ఠలను దిగజార్చటమే బీజేపీ విధానంగా మారిందని ఆగ�
తన ప్రభుత్వంపై ఈడీ దాడులకు ప్రతీకారం మాజీ సీఎం ఫడ్నవీస్పై ఫోకస్ వాటర్షెడ్ పథకం అక్రమాలపై దర్యాప్తు షురూ బీజేపీ నేతలందరి అవినీతిపై ప్రభుత్వం దృష్టి ముంబై, ఏప్రిల్ 6: మహారాష్ట్రలో అధికార మహా వికాస్ �
గోరఖ్నాధ్ ఆలయంపై దాడి కేసులో కాషాయ పార్టీ హడావిడి చేస్తోందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బుధవారం ఆరోపించారు. ఈ అంశంపై దర్యాప్తులో నిందితుడి మానసిక స్ధితిని కూడా అధికారులు పరిగణనలోకి తీసుకో�
ప్రజాస్వామ్యాన్ని చంపేసే పార్టీ బీజేపీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటును ఎలా లాక్కోవాలో బీజేపీకి బాగా తెలుసని, అందులో ఆ పార్టీ నిష్ణాతురాలన�