‘మా బావ రాజు.. ఏం చేసినా చెల్లుతుంది’ అనుకునే ఆ కాలపు బామ్మరుదులకు.. కేంద్రంలో అధికారం మాది, ఏమైనా చేయగలం అనుకునే నేటి బీజేపీ నాయకుల అహంభావానికి అట్టే తేడా కూడా లేదు. సొంత బలం కాకుండా ఇతర బలాన్ని చూసి విర్రవ�
తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, అందుకు గాను బీజేపీని తరిమి తరిమి కొట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూ�
ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనూప్ కేసరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
కేంద్రం కక్షసాధింపు విధానాలను ఎండగట్టె శివసేన నేత సంజయ్రౌత్ తాజాగా మరో బాంబు పేల్చారు. ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఈ కుట్రలో సూత్రధారి, పాత్రధారి బీజేపీనే
ప్రధాని మోదీని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యత, దాని స్వరూపం ఎలా ఉండాలన్న దానిపై చ�
కేంద్ర ప్రభుత్వంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు కొందరు కేంద్ర హోంశాఖకు ఓ ప్రెజెంటే�
Minister Indrakaran reddy | వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సాచివేత ధోరణికి నిరసనగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన నివాసంపై నల్లజెండాను ఎగురవేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
నూకలు తినాలంటూ తెలంగాణ ప్రజలను అవహేళన చేసిన కేంద్ర ప్రభుత్వానికి నూకలు లేకుండా చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. దేశానికి బీజేపీ ప్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలాగా వ్యవహరిస్తున్నదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల అప్పులు మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం, రైతులు పండించిన వడ్లు �
యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల పట్ల మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. బీజేపీయేతర పార్
దేశానికి బువ్వ పెడ్తున్న తెలంగాణను నూకలు బుక్కమని కేంద్ర మంత్రి గేలి చేస్తుంటే, పంట వేయండని రైతులను ఎగదోసిన ఎంపీలు ఎక్కడికి పోయారు? నీటి అలల తాకిడితో ఒడ్డుకు కొట్టుకువచ్చే వ్యర్థ పదార్థం వలె, మత కల్లోల అ�