హిందీయేతర రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్కు బదులుగా హిందీలోనే మాట్లాడుకోవాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనకు ఆ పార్టీ నుంచే ధిక్కారం ఎదురైంది. తమ రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దటాన్ని ఎట్టి పరిస్థ�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లో కేబినేట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో ముఖ�
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు.
Minister Puvvada Ajay | ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతులకు వెన్నుపోటు పొడిచిందని, సీఎం కేసీఆర్ మాత్రం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay ) అన్నారు. �
కర్నాటకలో జరుగుతున్న సంప్రదాయక ఘర్షణలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత యడియూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు శాంతియుతంగా, సగర్వంగా బతికే విధంగా ఉండాలని, అలాంటి ప
కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ధర్నాకు దిగడం బీజేపీ ప్రభుత్వ మొండి వైఖరిని వెల్లడిస్తున్నదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్యాదవ్ పేర్కొన్నారు. బీజేపీ వి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని వారణాసిలో బీజేపీ ఓడిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదామా పటేల్ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
బ్యాంకు దోపిడీగాళ్లకు వత్తాసు పలుకుతున్న కేంద్ర ప్రభుత్వ పాపాల పుట్టను త్వరలోనే పగులగొడతామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రంలో తెలివితక�
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన స్థలంలో బూతులు తిట్టారు. సాటి సభ్యురాలు, నగర ప్రథమ పౌరురాలు అని కూడా చూడకుండా ‘దమ్ముంటే.. ధైర్యముంటే’ అంటూ పరుష పదాలు వాడారు. రెచ్చిపోయి టీఆర్ఎస్ కార్పొరేటర్ల గల్లాలు పట్ట�
కర్నాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై అవినీతి ఆరోపణలు చేసిన అనంతరం కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ బలవన్మరణానికి పాల్పడటంపై కాంగ్రెస్ పార్టీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. ఈ ఘ
‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దే�
బీజేపీ నేతలది కురచ మనస్తత్వమని, గడిచిన మూడేండ్లుగా తెలంగాణ రైతాంగాన్ని అనవసర ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్ర