బీజేపీ అహంకారాన్ని బైపోల్స్ ద్వారా నాశనం చేశారని బాలీగంజ్ ఉప ఎన్నికల్లో ముందంజలో వున్న తృణమూల్ అభ్యర్థి బాబుల్ సుప్రియో అన్నారు. బాలీగంజ్ ప్రజలు సరైన తీర్పునే ఇచ్చారని పేర్కొన్నారు. తన సొంత �
పాట్నా: బీహార్లో బీజేపీకి జలక్ తగిలింది. బొచ్చహన్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ విజయం సాధించింది. ఆ స్థానం నుంచి అమర్ కుమార్ పాశ్వాన్ ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేశా�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో తనకు అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు పరోక్షంగా ఒప్పుకొన్నారు. పార్టీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని, ఈ విషయంపై అధిష్ఠానానికి ఫిర్యాదు �
తెలంగాణ బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని, వారి మాట విని ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. �
నిత్యం తొండిమాటలు చెబుతూ రైతులను మోసం చేస్తున్న బీజేపీ నేతలను ఊర్లోకి రానివ్వొద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పసుపు బోర్డు తెస్తానని
Minister KTR | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చబడు
Gutha Sukender reddy | రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా రైతు క�
జిల్లా కలెక్టర్ లేదా కమిషనర్పై అప్పుడప్పుడు చేయి చేసుకొంటేనే రాజకీయ నాయకులకు మైలేజీ వస్తుంది. రాజకీయ నాయకులుగా ఎదగడానికి మా కాలంలో కొందరు జిల్లా కలెక్టర్, కమిషనర్లను చెంపదెబ్బలు
Minister Vemula Prashanth reddy | కేంద్రం తన బాధ్యత విస్మరించినా.. రైతుకు నష్టం కాకూడదని సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగా�
Minister Puvvada Ajay | రాష్ట్రంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలుచేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay) అన్నారు. యాసంగి వడ్లను కొనుగులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం కొన
దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని, కాంగ్రెస్ పార్టీ తన పాత్రను పోషించలేకపోతున్నదని ప్రముఖ ఆర్థికవేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. దేశంలో నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక �
111 జీవో ఎత్తేయడంపై బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో ఈ జీవోను ఎత్తివేయాలని డిమాండ్ చేసిన బీజేపీ నేతలే ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడుతున�
ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతలు, రైట్వింగ్ కార్యకర్తలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆరు రాష్ర్టాల్లో చెలరేగిన మత ఉద్రిక్తతల�