మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయికాడ మీటరు పడ్డట్టే జరిగేది రైతు కూలీల బతుకు ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక తెలంగాణ ఏమంటున్నదో దేశానికి చూపెట్టాలె.. కేసీఆర్ పిలుపు మునుగోడులో భారీగా ప్రజాదీవెన సభ.. సీఎంకు
వ్యవసాయ బావికి, ఇంట్లో గ్యాస్ బండకు దండంపెట్టి ఓటెయ్యండి మునుగోడు ప్రజాదీవెన సభలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ �
హైదరాబాద్ : మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నదా? అని ప
ఇంటింటికీ నల్లా గోవాలోనే ఇచ్చారా? ఏండ్ల క్రితమే ఈ ఘనత సాధించిన తెలంగాణపై ఎందుకంత చిన్నచూపు? ప్రశంసలన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలకేనా? ప్రధాని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే
బిల్కిస్ కేసు దోషుల విడుదలలో మరో విస్తుగొల్పే అంశం.. కమిటీలోని 10 మందిలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే క�
బెంగళూరు, ఆగస్టు 19: కర్ణాటక సీఎం పదవి విషయంలో బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ పోస్టు చాలా ఖరీదుతో కూడుకున్న దని, బీజేపీలో రూ.2,500 కోట్లు పలుకుతున్నట్టు ఆ పార్టీ నేతనే ఒకరు చెప్పారని అసెంబ్లీలో కా
న్యూఢిల్లీ: కొత్త ఎక్సైజ్ విధానం అమలులో అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో సుమారు 20 ప్రదేశాల్లో దీనికి సంబంధించిన తన
2002లో గుజరాత్లో గోద్రా ఘటన అనంతరం చెలరేగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై పాశవికంగా లైంగికదాడికి పాల్పడడంతోపాటు ఆమె కుటుంబసభ్యులను ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులను విడిచిపెట్టడంపై ఇప్పటికే దేశవ్�
రోహింగ్యా శరణార్థుల విషయంలో బీజేపీ నేతలకు సైద్ధాంతికపరంగా స్పష్టమైన వైఖరి లేదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తాజా ప్రకటనతో మరోసారి రుజువైంది. రోహింగ్యాలను దేశం నుంచి తరిమ�
రాజగోపాల్రెడ్డి బలుపుతోనే ఉప ఎన్నిక రాష్ర్టానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టాభివృద్ధిని చూసి ఓర్వల�
పార్టీ విధానాలను ప్రశ్నించినందుకు సొంత కార్యకర్తపై దాడి మూడు నెలల క్రితం ఘటన వీడియో వైరల్తో వెలుగులోకి ధర్మపురి, ఆగస్టు 18: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాషాయం తమ్ముళ్లు తన్నుకొన్న ఘటన ఆలస్య�