కృష్ణా జలాల్లో వాటాపై సోయిలేని మాటలు ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వలేదని అబద్ధాలు 66:34 నిష్పత్తి వాటాలు 2015-16కే ఏటా అదే ఒప్పందాన్ని పొడిగిస్తున్న కేంద్రం బ్రిజేశ్కుమార్ అవార్డులను తేల్చరెందుకు? సీడీబ్ల్యూ
కర్షకులను దగా చేసిన కేంద్ర సర్కారు బీజేపీ ఏం చేసిందని పాదయాత్రలు : మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలోనే దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ రైతు విప్లవం తీసుకొ�
ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ మత ఘర్షణలను ఆయుధంగా వాడుకొంటున్నదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. అందులో భాగంగానే మహారాష్ట్ర సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో మత కలహాలను ప్రేరేపిస్తున్నదని ఆరోపించార�
‘కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వవచ్చు.. కానీ, తాను బీజేపీలో పనిచేసి గవర్నర్ పదవిని చేపడితే తప్పా’ అంటూ గవర్నర్ తమిళిసై ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలోనే సమాధానం
శ్రీరామ నవమి ఉత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనపై శివసేన తీవ్రంగా స్పందించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఇలాంటి ఘటనలే పునరావృత్�
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
కొర్రీలు వేయటమే కేంద్ర ప్రభుత్వ విధానంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా, తమ పార్టీ అధికారంలో లేని రాష్ర్టాల్లో సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అడ్డుపుల్లలు వేస్తున్నది.
సంక్షేమ కార్యక్రమాల కోసం మఠాలకు విడుదలయ్యే గ్రాంట్లలో 30 శాతాన్ని కర్ణాటక బీజేపీ ప్రభుత్వమే కమీషన్గా తీసుకొంటున్నదని బలెహొసూర్ మఠాధిపతి, లింగాయత్ గురువు దింగలేశ్వర్ స్వామీజీ సంచలన ఆరోపణలు చేశారు. �
ధర్మబద్ధతకు ప్రతీక, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పుట్టినరోజు కూడా దేశంలో అధర్మం రాజ్యమేలింది. చట్టం, న్యాయం అనే వాటిని పక్కనపెట్టి ఒక వర్గం ప్రజలే లక్ష్యంగా దాడులు, ఆస్తుల ధ్వంసం కొనసాగింది. ఏప
తెలంగాణ ఉచిత విద్యుత్ లక్ష్యాన్ని కేంద్రం దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని రాష్ట్ర విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఊహించని విజయాలు సాధించి, ఉచిత విద్యుత్ అందిస్త�
ఎన్నికల సమయాల్లో వివాదాస్పద అంశాలను తెరపైకి తీసుకొచ్చి రాజకీయ లబ్ది పొందాలనుకొనే బీజేపీ ఎత్తుగడలను ఓటర్లు కనిపెట్టారా? పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ..