కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్�
బీజేపీకి మత పిచ్చి.. కాంగ్రెస్కు కులపిచ్చి తన్నుకొని, కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడు ప్రపంచ దేశాలు శ్రమిస్తూ ప్రగతి సాధిస్తుంటే..కులమతాల జాడ్యంతో భారత్ తిరోగమిస్తున్నది ఖమ్మం బహిరంగ సభలో మంత్రి కే�
గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ను అవమానించిన అప్పటి గవర్నర్పై ప్రజలు తిరగబడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆ
Shobha Rani Kushwaha | ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా (Shobha rani Kushwaha).. పార్టీ విప్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ముగ్గురు అభ్యర్థులులైన రన్దీప్ �
మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 8 వేల ఓట్ల దూరం జేడీయూ, అన్నాడీఎంకేతో పెరిగిన విభేదాలు మిత్రపక్షాలు చెయ్యిస్తే పరిస్థితేమిటని ఆందోళన అదే జరిగితే 40,756 ఓట్ల దూరంలో బీజేపీ నేషనల్ డెస్క్;రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ
మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు చేతగాని పార్టీలు. 70 ఎండ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని తొర్రూరు మండలం గుర్తూరు�
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే కే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసిన అనంతరం కుమారస
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్షా మరోసారి మండిపడ్డారు. గుంతల రోడ్లు ‘దిగ్భ్రాంతికరం, సిగ్గు చేటు’ అంట�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదన
పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌ డ్ పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలో బీజేపీ నాయకుడు పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ అంజయ్యతోపాటు వంద మంది కార్యకర
బీజేపీ జాతీయ కార్యదర్శులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అరబ్ దేశాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తీవ్�
మహబూబ్నగర్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని హన్వాడలో బీజేపీ చెందిన వంద మంది కార్యకర్�