హస్తంపార్టీలో ముసలం.. పావులు కదుపుతున్న కమలం సీఎం బఘేల్, మంత్రి సింగ్దేవ్ అమీతుమీ ప్రభుత్వంపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన బీజేపీ రాయ్పూర్, జూలై 22: దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న కా
పెండ్లిళ్లపైనా పన్ను జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. స భ్యులు ఎవరూ హాజ రు కాలేదు. ఎందుకు రాలేదో కనుక్కోమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన పీఏను ఆదేశించారు. కాసేపటికి పీఏ వచ్చి, కొత్తగా దేని మీద వేస్తా�
ఇటీవల కురిసిన వర్షాలకు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునగగా, శుక్రవారం పరామర్శ కోసం వచ్చిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కారు నుంచి కాలు కిందపెట్టలేదు. ఎన్టీఆర్ నగర్ కాలనీకి వచ్
కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు ఫగ్గన్సింగ్ కులస్తే రోడ్డుపక్కన మక్కకంకులు బేరమాడుతూ వీడియోకు చిక్కారు. ఆయన కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు పక్కన ఓ
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఆమెకు ఓట్లు పోలయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జ�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఏకైక కర్తవ్యం. అయితే ఈ మాట మన స్వయంప్రకటిత విశ్వ గురువుల వారికి రుచించదు. వారి దృష్టిలో పేదల సంక్షేమం కోసం చేసే ఖర్చు వ్యర్థం కింద లెక్క! ప్రధానమంత్రి పీఠం అధివసించినా,
ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారులో రోజుకొక ట్రబుల్ బయటపడుతున్నది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�