గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
ఉత్తరప్రదేశ్లో మొదలై మధ్యప్రదేశ్, గుజరాత్లకు చేరి, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి పాకిన బుల్డోజర్ రాజకీయాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. అల్పసంఖ్యాక వర్గాలే కాకుండా, పేదప్రజల, ప్రజాస్వామ్య ప్రియుల హృద
MLA Jeevan reddy | ఎంపీ అరవింద్ దొంగల సంఘానికి నాయకుడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లుడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బండి సంజయ్ తొండి సంజయ్ అని చెప్�
చేనేత వస్ర్తాలపై వస్తు, సేవల పన్నును (జీఎస్టీని) పూర్తిగా తొలగించాలన్న డిమాండ్తో అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్ర బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామమూర్తి మ
దేశంలోని పలు ఎలక్టోరల్ ట్రస్టులకు వివిధ కార్పొరేట్లు, వ్యక్తుల నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.258.49 కోట్లు విరాళాలకు అందినట్టు ఓ విశ్లేషణలో తేలింది. వీటి నుంచి రూ.258.43 కోట్లు (99.97%) పలు రాజకీయ
హైదరాబాద్ : చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం చేపట్టిన జీరో జీఎస్టీ ఉద్యమానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు �
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప
బాబాయ్ శివపాల్ యాదవ్, అబ్బాయ్ అఖిలేశ్ మధ్య కొన్ని రోజులుగా పరోక్ష వార్ నడుస్తోంది. ఇప్పుడు బాబాయ్ శివపాల్ యాదవ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరలేపారు. నిజంగా.. నేను అఖిలేశ్కు మద్దతివ్వడం లేదని ఆ
సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కార్మిక లోకం భగ్గుమన్నది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ ప్రయత్నాలపై రగిలిపోతున్న కార్మికులు బుధవారం మందమర్రి ఏరియాలో బీజ�