న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ మండిపడింది. మర్యాద లేని సీఎం అంటూ ట్విట్టర్లో విమర్శించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేసింది. దేశ
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆర
Minister Harish rao | బీజేపీ హయాంలో అచ్చేదిన్ కాదని, సచ్చేదిన్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు.
జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలపై యుద్ధం చేస్తామని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ పార్టీలు దశాబ్ధాలుగా జ�
ఆయన దేశాన్ని పాలిస్తున్న పార్టీకి చెందిన నేత. ఓ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. బాధ్యతగల పదవిలో ఉండి కూడా ఓ దళిత మహిళా ఎస్సై పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు.
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
రైతు సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. ప్రపంచ మార్కెట్లో బాయిల్డ్ రైస్కు ఉన్న డిమాండ్ అంచనా వేయడంలో కేంద్ర�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దేవరుప్పుల, ఏప్రిల్ 23: కాంగ్రెస్, మిగతా పార్టీల 65 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణను నాశ�
చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముద్ర రుణాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు.
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్షేత్రస్ధాయి నేతలను తమ పార్టీలోకి రప్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది.