నోయిడాలో ఓ మహిళపై దాడిచేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిపై కేసు నమోదు చేసి వెంటనే అతడిని అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. నోయిడాలోని సెక్టార్-93 బీలోని గ్రాండ్ ఓమాక్స
శ్మశానవాటికపైనా జీఎస్టీనా? రూపాయి తేనోడికే మాటలెక్కువ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, ఆగస్టు 6 : దుష్ట బీజేపీ పన్నాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
నంగునూరు, ఆగస్టు 6 : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకపోతే బీజేపీ సర్కారుకు గుణపాఠం తప్పదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమా�
గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పా�
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సారంగాపూర్ మండల బీజేపీకార్యదర్శి అనంతుల స్వామి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబ�
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల�
‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభి
బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించ�
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా పెట్టాలని ప్రధాని చెప్పడం మంచిదే అని కేటీఆర్ తన ట్వీట్�
ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీని ఢీ కొడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర �
వారసత్వ రాజకీయాల విషయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సొంత పార్టీలో మాత్రం నేతల కుటుంబ సభ్యులకు పదవులు మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేటతెల్లం భోపాల్, ఆగస్టు 2: వారసత్వ రాజకీయాలపై బీజేప�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�