న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. నైట్క్లబ్ విజిట్ చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ ఐటీ ఇంచార్జీ అమిత్ మాల్వియా ఆ వీడియోను ట్వీట్ చేశారు. డిమ్ లైట్ ఉన్న నైట్క్లబ్లో �
బీజేపీ నేతల ఒంటెత్తు పోకడలపై కమలం నాయకులు కన్నెర్ర జేశారు. ఇక మీతో వేగలేమని గులాబీ గూటికి క్యూ కట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుండగా.. మరోవైపు ఆ ప
రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు సాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తప్పక తగులుతుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలంల
మాజీ మంత్రి షబ్బీర్ అలీ హుజూరాబాద్ టౌన్, మే 2: ప్రజలకు క్షమాపణ చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేయాలని మాజీ మంత్రి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లో సోమవారం నిర్వహించిన కాంగ్రె�
మహబూబ్నగర్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నేతలు టీఆర్ఎస్ వైపు క్యూ కడుతున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్య�
Minister KTR | కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్య�
చేనేత కార్మికుల సంక్షేమంపై గత శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పిన మాటలు అతడి అజ్ఞానం, అమాయకత్వం, మూర్ఖత్వానికి నిదర్శనంగా ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తీవ్�
జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సారంగాపుర
హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతం పెంచడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎకంగా రూ.102 పెంచి సామాన్య ప్రజలకు ఏం
రుణాల పంపిణీలో రాష్ట్రంపై వివక్ష కేవలం 12 శాతం మందికే పంపిణీ బీజేపీ పాలిత రాష్ట్రాలకే ప్రయోజనం రాజకీయ లబ్ధి కోసం కేంద్రం పాకులాట హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్రం కక్ష సాధింపు వైఖర�
బండి సంజయ్ ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదని, పేకాటలో జోకర్లా ఆయన వ్యవహారం ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. శనివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి మీడియాత�