కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సాక్షిగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో జర్నలిస్టులకు అవమానం జరిగింది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి నిర్వహించిన ప్రెస్మీట్కు మీడియాను ఆహ్వానించారు.
బీజేపీ తన నైజాన్ని బయటపెట్టుకొంటున్నది. తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తూనే.. మరోవైపు బుకాయింపులకు పాల్పడుతున్నది. పని తక్కువ చేస్తూ.. ప్రచారం ఎక్కువ చేసుకొంటున్నది.
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘టీమ్ ఇండియా’ పేరు చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు పలికారు. తర్వాతి కాలంలో కేంద్రీకృత అధికారం దిశగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ‘బలమైన క�
దేశాన్ని చీలుస్తున్న సంఘ్ పరివార్ ఆరెస్సెస్ మాజీ నేత అఫిడవిట్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: బీజేపీ ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా హిందూత్వ సంస్థలు 2000 దశకంలో బాంబు పేలుళ్లు జరిపాయని రాష్ట్రీయ స్వయంసేవక�
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పర్యటనలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పనిచేయాలని కోరా
రూ.34,149 కోట్ల బకాయిల మాటేంటి? ఆర్థిక సంఘాల ఆదేశాలను అమలు చేయరా? నీతి ఆయోగ్ సూచనలు ఏమైనట్టు? ఉత్తుత్తి పర్యటనలతో ఉపయోగమేంటి? నిర్మలమ్మను ప్రశ్నిస్తున్న తెలంగాణ సమాజం హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగా�
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�