హైదరాబాద్ : కాంగ్రెస్ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ను చంపడం ఎవరి తరం క
నారాయణఖేడ్, జూలై 1: తెలంగాణలో అధికారం చేపడ్తామని బీజేపీ నాయకులు చెబుతున్న మాటలు పగటి కలగానే మిగిలిపోతాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణఖేడ్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యా
CPI Narayana | రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చాలన్నదే బీజేపీ సిద్ధాంతమా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. విచ్చలవిడిగా ఈడీలను ఉసిగొల్పడమే బీజేపీ తీర్మానమా అని నిలదీశారు. ప్రధాని మోదీ ఫెడరల్ స్ఫ�
మోదీ పాలనలో 30 ఏండ్లల్లో ఎన్నడూలేని ద్రవ్యోల్బణాన్ని చవిచూశాం. 45 ఏండ్లల్లో ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటగ్యాస్ సిలిండర్ ధర పెరిగింది ఇంత అసమర్థ ప్రధాని అవసరమా? నిజ
బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీ ఏం సాధించారని విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారని, ఏ ముఖంతో ఇక్కడ సభలు నిర్వహిస్త�
అందుకే ప్రభుత్వాలను కూలుస్తున్నది తెలంగాణకొస్తున్న కేంద్ర మంత్రులు ఇక్కడి అభివృద్ధిని కళ్లారా చూడాలి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ రాజన్న సిరిసిల్ల, జూన్ 30 (నమస్తే తెలంగాణ): అధికార దాహంతో ప్రజా
పలుచోట్ల వెలిసిన ‘బై బై మోదీ’ ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చ వరంగల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/మంచిర్యాలటౌన్/చెన్నూర్/బెల్లంపల్లి టౌన్, జూన్ 30 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల న�
నియోజకవర్గ సమావేశాల్లో గొడవలు సంగారెడ్డి, జూన్ 30(నమస్తే తెలంగాణ)/ఖిలావరంగల్: ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తల సమావేశా లు గొడవలక�
బుల్డోజర్ రాజకీయాల్ని నమ్ముకున్న బీజేపీ మరో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చటంలో విజయం సాధించింది. దేశంలో మోదీ హయాం మొదలైన తర్వాత పలు రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికం�
హైదరాబాద్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. బీజేపీకి చెందిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్తో కల
పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఆ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా రాణించింది. బీజేపీ కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆ రాష్ట్ర రాజకీయాలను మ�
మోదీ-షా ద్వయం కూటనీతికి మరో రాష్ట్ర ప్రభుత్వం బలైపోయింది. ‘మహా’ రాజకీయాల్లో గత తొమ్మిది రోజులుగా సంక్షోభాన్ని సృష్టించిన బీజేపీ.. చివరకు ఉద్ధవ్ ఠాక్రేను సీఎం పీఠం నుంచి దించేయడంలో విజయం సాధించింది. ‘ఉం�
అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ, పెట్టుబడి ఖర్చులు రెట్టింపుచేసి రైతులను మోసంచేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. డీజ�