జయశంకర్ భూపాలపల్లి : కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఒక పార్టీలో ఓటుకు నోటు పంచాయితీ ఉంటే.. ఇంకో పార్టీలో �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువ సగ్గువకు అమ్మేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీ అంటే ‘బేచో జనతాకీ ప్రాపర్టీ’ (ప్రజల ఆస్త�
బీజేపీని ఎదుర్కోలేని కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ తెలంగాణను ఉద్ధరిస్తామంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్
ఏ హోదాతో వరంగల్ డిక్లరేషన్ ఇచ్చాడు? యూపీ, బెంగాల్లో కాంగ్రెస్ గల్లంతు బీజేపీ అబద్ధాల పుట్ట.. వారిది తలోమాట ఆ పార్టీ పాలనలో 650 పెరిగిన గ్యాస్ ధర సిద్దిపేట టీఆర్ఎస్ సమావేశంలో హరీశ్ సిద్దిపేట అర్బన్,
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాదిగలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం
ఏపీ రాజకీయ వ్యవహారం ఇప్పుడే పొత్తుల చుట్టూ తిరుగుతోంది. దాదాపు అన్ని పార్టీలూ నేరుగానో, పరోక్షంగానో పొత్తుల గురించి మాట్లాడేశాయి. తాజాగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా పొత్తులపై స్పంది�
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ బగ్గా అరెస్ట్పై రాజకీయ దుమారం రేగుతోంది. బగ్గాను శుక్రవారం 50 మంది పంజాబ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పంజాబ్కు తరలిస్తుండగా, హర్యానాలోని కురుక్షేత్రలో ఢిల్ల�
Balka Suman | కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీసులో పాత సినిమాలా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రెషన్ అని అన్నారు. దాదాపు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నడ్డా తీరు వీధి రౌడీని తలపించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకు�
హైదరాబాద్ కోఠి ఈఎన్టీ దవాఖానలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య శుక్రవారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకొన్నది. రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొనే