పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)పెంచడాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా ఖండించారు. దేశంలో పాడి పరిశ్రమపై ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరి�
హైదరాబాద్ : రెండు రోజుల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే ప్రజలకు నిరాశే మిగిలింది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ నామ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదు. వి
Talasani Srinivas yadav | దేశం నుంచి బీజేపీని తరమికొట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని అదానీ, అంబానీకి అమ్మినందుకేనా ఈ కార్యక్రమాలు? రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఎందుకు అడగలేకపోయారు? రాష్ట్ర బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల సుమన్ ధ్వజం హైదరాబాద్, జూలై 3, (నమస్తే తెలంగాణ): హైదరాబ�
అందుకే తెలంగాణలో పర్యటనలు దళితుల బతుకుల్లో మార్పునకు కేసీఆర్ కృషి విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి సంస్థాన్ నారాయణపురం, జూలై 3: సీఎం కేసీఆర్ ను చూస్తేనే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఉలిక్కిపడుత�
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ప్రజలకు కల్లారా కనబడుతున్నదని.. అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం �
నల్లగొండ : బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే బీజేపీని మారుస్తుస్తారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఐదేండ్లకొకసారి వచ్చే ఎన్నికలే ప్రజల ఆకాంక్షకు అద్