వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ, బీటీ రోడ్ల పనులను ఆయన ప్రా�
మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గంలోకి చేరిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. క్యాడర్ను బలోపేతం చేసేంద
బీజేపీ నేతల మధ్య అభిప్రాయభేదాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలుపెట్టిన ప్రజాసంగ్రామ యాత్రతో ఇవి మరింత తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్�
బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే
చేర్యాల, మే 13 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నది. అంతే కాకుండా దేశ ప్రజల పై ధరల భారం మోపుతుండడంతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం సాగిస్తున్నారన
గత ఎన్నికలకు ముందు ఆ ఊళ్లో బీజేపీ అంటే ఎవరికీ తెలియదు. మోదీ బూటకపు హామీలను నమ్మిన ఓ సామాన్యుడు కమలం జెండా భుజానేసుకొని ఊరంతా తిరిగి పార్టీని పరిచయం చేసిండు.
ఓడిపోయే ప్రాంతాల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. దానికోసం ప్రజాధనం ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగో అధికారంలో మనమే ఉన్నాం. ఏదో ఓ స్కీమ్ పేరుతో ఖజానా నుంచి కోట్ల రూపాయాలు విడుదల చేస్తాం. పార్టీకి వ్యతిరేక పవనాలు ఉ
బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కాస్తా ‘పైసా వసూల్ యాత్ర’గా మారిందని బీజేపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడొక కోటరీ ఏర్పడిందని, ఇతర నాయకులెవరినీ �
భారత్- పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ ఎహసాన్ మణి సంచలన వ్యాఖ్యలు చేవారు. బీసీసీఐని పూర్తిగా అధికార బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకుందని, బీజేపీయే బీసీసీఐ
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను దీటుగా ఎదుర్కొనే కూటమిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు.
రాహుల్ గాంధీ నేపాల్ నైట్క్లబ్లో సందడి చేస్తున్న వీడియోను విడుదల చేసిన తర్వాత కాషాయ పార్టీ కాం గ్రెస్ పార్టీ లక్ష్యంగా మరో వీడియోను వెల్లడించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్లో పా�
బండి సంజయ్కి పోటీగా ఈటల టూర్లు సొంతంగా జిల్లాల్లో వరుస పర్యటనలు వరంగల్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కమలం పార్టీలో గ్రూపు రాజకీయాలు ముదురుతున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో ఎవరికి వారుగా సొంత కార్యక్రమాల�
కాంగ్రెస్, బీజేపీతో రాష్ర్టానికి అన్యాయం : మంత్రి హరీశ్రావు టీఆర్ఎస్లో చేరిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సంగారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజల గుండెల్లోంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ �