అమిత్ షా సభపై బీజేపీ శ్రేణులు పెట్టుకున్న ఆశలు నీరుగారాయని, మునుగోడు సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యా ఖ్యానించారు. మునుగోడులో ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా టీఆర్ఎ�
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ ఎవరిని వంచించేందుకని రాష్ట్ర రెడ్కో చైర్మన్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై సతీశ్రెడ్డి బీజేపీని ప్రశ్నించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అతిపెద్ద సవాల్ ఏడాదిన్నర వ్యవధిలో ఏడు రాష్ర్టాల్లో ఎన్నికలు మోదీ, అమిత్ షాకు గుజరాత్.. నడ్డాకు హిమాచల్ ప్రతిష్ఠాత్మకం కర్ణాటక, మధ్యప్రదేశ్లను నిలుపుకోగలరా? రాజస్�
అన్నం పెట్టే స్థాయికి కాదు.. చేయి చాచే దుస్థితికి భారత్ కొరత లేదంటూ కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 21: సరిగ్గా.. నాలుగు నెలల కిందట. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఫలితంగా పలు దేశాల్లో ఆహార సంక్షోభం నెలకొంటే.. ప్రప�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ‘ఉచిత’ ప్రకటనలపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా? ప్రధాని, బీజేపీకి సూటి ప్రశ్న చెన్నై, ఆగస్టు 21: ఉచిత పథకాల అంశంపై బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్ష ప�
దేశాన్ని అమ్ముకొంటున్న మోదీ పాలనకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వెంటే ఉంటామని.. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని సీపీఎ
అమరావతి : దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత మొదలైందని, ఏపీలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీతో అంటకాగుతున్నాయని సీపీఐ నారాయణ విమర్శించారు. మోదీ షేక్ హ్యాండ్ ఇస్తేనే చంద్రబాబు మురిసిపోతున్నారని ఎద్దేవా చ
Tammineni Veerabhadram | మునుగోడులో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
మన ఓటు బీజేపీకి పడ్డదంటే.. మన బాయికాడ మీటరు పడ్డట్టే జరిగేది రైతు కూలీల బతుకు ఎన్నిక.. మన బతుకుదెరువు ఎన్నిక తెలంగాణ ఏమంటున్నదో దేశానికి చూపెట్టాలె.. కేసీఆర్ పిలుపు మునుగోడులో భారీగా ప్రజాదీవెన సభ.. సీఎంకు
వ్యవసాయ బావికి, ఇంట్లో గ్యాస్ బండకు దండంపెట్టి ఓటెయ్యండి మునుగోడు ప్రజాదీవెన సభలోముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): బీజేపీని దేశం నుంచి తరిమికొట్టాలని సీఎం కేసీఆర్ �
హైదరాబాద్ : మునుగోడు ఆత్మగౌరవ సభను అడ్డుకుంటామని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక బహిరంగ లేఖ విడుదల చేసింది. లేఖలో బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ధి ఉన్నదా? అని ప
ఇంటింటికీ నల్లా గోవాలోనే ఇచ్చారా? ఏండ్ల క్రితమే ఈ ఘనత సాధించిన తెలంగాణపై ఎందుకంత చిన్నచూపు? ప్రశంసలన్నీ బీజేపీ పాలిత రాష్ర్టాలకేనా? ప్రధాని తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే
బిల్కిస్ కేసు దోషుల విడుదలలో మరో విస్తుగొల్పే అంశం.. కమిటీలోని 10 మందిలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే క�