బీజేపీలో చేరితే రూ 40 కోట్లు ఇస్తామని తమ పార్టీ ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ ప్రలోభాలకు గురిచేసిందని గోవా కాంగ్రెస్ మాజీ చీఫ్ గిరీష్ చోడాంకర్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ను చీల్చేందుకు బీజేపీ పావులు అధికారంలో ఉన్నా.. విపక్షాన్ని కబళించే కుట్ర సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పీసీసీ చీఫ్ భేటీ ఐదుగురు గైర్హాజరు.. వారి ఫోన్లు స్విచాఫ్ మైఖేల్ లోబోపై కాంగ్రెస్ అధిష్ఠా�
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ ర�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, బీజేపీ అసమర్థత వల్ల దేశం పరువుపోతున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. దేశం�
దేశంలో ఎన్నడూ లేని రీతిలో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ.. రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న పార్టీలను బెదిరిస్తున్నది. రాష్ర్టాలను పరిపాలిస్తున్న నేతల మీద దర్యాప్తు చేయడం మొదలుకొని.. ప్రభుత్వాలను కూ�
రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశ
కేసీఆర్పై అక్కసుతోనే రాష్ట్రంపై వివక్ష పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై జనం కన్నెర్ర జేస్తున్నారు. వర్షం కురుస్తున్న�
Anand Sharma | వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్న అరకొర రాష్ట్రాలు కూడా దూరమవుతున్నాయి. దీంతో ఒక్కోనేత ఆపార్టీకి గుడ్బై చెబుతున్నారు. తాజాగా ఆ జాబితాలో సీనియర్ నేత
గ్యాస్ ధర పెంపుతో వంట గదుల్లో మంటలు ప్రపంచంలోనే అత్యధిక రేటుకు గ్యాస్ అమ్ముతున్న మోదీ రాయితీకి రాం రాం చెప్పి ప్రజలపై దొంగదాడి చేస్తున్నారు మోదీ పాలన చూసి అరాచకత్వం సైతం సిగ్గు పడుతున్నది ద్రవ్యోల్బ�
మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకోవడంలో బీజేపీ నేతలను మించినవాళ్లు దేశంలో ఎవరూ ఉండరేమో! తెలంగాణకు శాఫ్రాన్ అనే ఒక అంతర్జాతీయ విమానయాన సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. గురువారం �