మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే అయోధ్య పర్యటనను వాయిదా వేసుకున్న నేపధ్యంలో కాషాయ పార్టీ రాజకీయ లబ్ధి కోసం ఎంఎన్ఎస్ చీఫ్ను వాడుకుంటోందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించ�
న్యూఢిల్లీ : పంజాబ్కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జాఖర్ పార్టీలో చేరడంపై నడ్డా హర్షం వ్యక్�
బీజేపీని ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేనే లేదు కాషాయదళం ఆగడాలకు కాంగ్రెసే కారణం దేశంలో ఇకపై ప్రాంతీయ పార్టీలదే హవా ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజీ లేదన్న రాహుల్గాంధీ వ్యాఖ్యలపై నేతల ఆగ్రహం కాంగ్రెస్ స్థి
జాతి సంపద అమ్మటమే జాతీయ పార్టీల విధానమా? రోడ్డున పడుతున్న కార్మికులకు బీజేపీ సమాధానం చెప్పాలి దేశానికి మార్గనిర్దేశం చేసేది ప్రాంతీయ పార్టీలే: ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ఎవరిని ఉద్ధ�
పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�
బీజేపీ నేతలపై కిన్నెర మొగులయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన అచ్చంపేట, మే 18 : పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహ�
ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్న వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన దొం
తెలంగాణపై బీజేపీది బూటకపు ప్రేమ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రైవేటీకరించే చర్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ప్రజలకు ఏం స�
దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పు�
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై బీజేపీకి ఉన్న ప్రేమ బూటమకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ని ప్రైవేటీకరించే చ�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�