ఢిల్లీ నూతన ఎల్జీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత హర్షవర్ధన్కి తీవ్ర అవమానం జరిగింది. దీంతో ఆయన కోపగించి, వాకౌట్ చేశారు. ఎంపీకి కనీసం సీటు కూడా కేటాయించలే�
కరీంగనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అనునిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుంటే.. బీజేపీ నాయకులు మాత్రం మత ఘర్షణల పేరుతో విధ్వంసం సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి �
రాష్ట్ర ఆర్థిక వనరులు దెబ్బతీయడం కక్ష సాధింపే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజం నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గుర
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత ఉన్నదో చెప్పాలని ప్రధాని మోదీని ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రా�
2021లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదను ఉద్దేశించి అప్పట్లో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చేసిన ట్వీట్ను ప్రస్తావిస్తూ జితిన్ ప్రసాద సిబల్పై విమర్శలు గుప్పించారు. ఏడ
బిహార్లో కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ- జేడీయూ మధ్య ఈ విషయంపైనే కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాతే బీజేపీ కుల గణనకు ఓకే చెప్పింది. తాము కచ్చిత�
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నదీ జలాలు, ఇతర అంశాల్లో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సాగే ఉద్యమంలో టీఆర్ఎ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సవరణల్లోని ప్రధానాంశాలు.. 1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవద్దు. 2. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలి. 3. రాష్�
అనూహ్య రాజకీయ పరిణామాలకు బీహార్ వేదికగా మారుతున్నది. మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య స్నేహబంధం చెడినట్టు తెలుస్తున్నది. బీజేపీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, బీహార్లో కుల జనగణనపై ఈ నెల 27న అఖిల పక్ష సమావేశ�
త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీతో పాటు ప్రతిపక్షాలు కూడా అభ్యర్థిని బరిలోకి దింపనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారా యి. రాష్ట్రపతి ఎన్నికలతో పాటు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు కూడా
హిట్లర్, ముస్సోలిని, జోసెఫ్ స్టాలిన్ల పాలన కంటే కాషాయ పార్టీ పాలన దారుణంగా ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్స�
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత�