ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఏకైక కర్తవ్యం. అయితే ఈ మాట మన స్వయంప్రకటిత విశ్వ గురువుల వారికి రుచించదు. వారి దృష్టిలో పేదల సంక్షేమం కోసం చేసే ఖర్చు వ్యర్థం కింద లెక్క! ప్రధానమంత్రి పీఠం అధివసించినా,
ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కారులో రోజుకొక ట్రబుల్ బయటపడుతున్నది. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో దళితులకు సరైన గౌరవం దక్కడం లేదన్న సంగతి వెలుగులోకి వచ్చింది.
డబుల్ ఇంజిన్ సర్కార్లో వైద్య సేవల దుస్థితికి నిదర్శనం ఈ వార్త. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో వైద్య సౌకర్యాల పరిస్థితికి నిలువుటద్దం ఈ స్టోరీ. 52 ఏండ్ల మహిళ అస్వస్థతకు గురైతే డాక్టర్కు చూపించేందుకు 12 కిల�
మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత�
విరుచుకుపడ్డ ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై బీజేపీ నేత వరుణ్ ఫైర్ ‘అగ్నివీర్’లను చేస్తున్నారా? లేక జాతి వీరులనా? నియామకాల్లో కులం గురించి ఎందుకని విపక్షాల ప్రశ్న న్యూఢిల్లీ, జూలై 19: యువత నుంచి తీవ్రం�
బీజేపీ విధానాలు ఎంత తలాతోకా లేకుండా ఉంటాయో తెలుసుకోవాలంటే ఒకసారి ఆ పార్టీ ఆరేండ్లుగా అధికారంలో ఉన్న యూపీకి వెళ్లాల్సిందే. పశు వధశాలలను, పశువుల మార్కెట్లను గో రక్షణ పేరుతో యోగి ప్రభుత్వం మూసివేసింది. ఫలి
మీ ఈ వ్యాఖ్యలు మంచివే అంటారా? బీజేపీ, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్�
MLA Siddu Savadi | నియోజకవర్గంలో జోరుగా వానలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. తనతోపాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులను కూడా త�
అప్పటిలోగా బియ్యం కొనకపోతే అంతుచూస్తాం బీజేపీ నేతలను గ్రామాల నుంచి తరిమికొడతాం ఆ పార్టీ నేతల ఇండ్లు, కార్యాలయాలు ముట్టడిస్తాం ప్రధాని మోదీకి రైతుల ఉసురు తగలడం ఖాయం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల�
కేంద్రం నిర్వాకంతో మిల్లుల్లోనే 94 లక్షల టన్నుల ధాన్యం నిల్వలు వర్షాలకు తడిసి మొలకెత్తుతున్న దుస్థితి కేంద్రం వెంటనే సీఎమ్మార్ సేకరించాలి రైస్మిల్స్ అసోసియేషన్ డిమాండ్ నిజామాబాద్, జూలై 15 (నమస్తే �
గంగాజల కలశ యాత్రకు ప్రత్యేక వాహనం తయారీ పాలుపంచుకున్న మీరట్ హిందూ-ముస్లిం కుటుంబాలు విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా సమైక్యతా గళం మీరట్, జూలై 14: ఉత్తరాదిలో ఏటా జరిగే కన్వర్ యాత్రకు ఈసారి మీరట్ వినూత్నంగ�
గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�