‘కుటుంబం కేంద్రంగా ఉన్న రాజకీయాలతో దేశానికి ప్రమాదం లేదు. మతతత్వ బీజేపీతోనే దేశానికి ముప్పు. ప్రజల్లో భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం’ అని కర్ణా�
శంలో నిరుద్యోగం గడిచిన మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ అన్నారు. మరోవైపు, కేంద్ర విభాగాల్లో 60.82 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని
మెజార్టీ, మైనార్టీ పేరుతో విభజన మోదీకి, బండికి మతిభ్రమించింది మత విద్వేషాలను రెచ్చగొడుతున్నరు తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని మోదీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఫైర్ కరీంనగర్, �
అస్సాం సీఎం హిమంతకు 30 మంది సివిల్ సర్వీసు అధికారుల ఫిర్యాదు గువాహటి, మే 27: అస్సాంలోని లఖీపూర్ ఎమ్మెల్యే(బీజేపీ) కౌశిక్ రాయ్ తమను వేధిస్తున్నాడని, బెదిరిస్తున్నాడని, విధి నిర్వహణలో అవమానిస్తున్నాడని, న
ఆయన సువిశాల భారతావనికి, 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తల్చుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా, ఏ రాష్ర్టాన్నైనా, మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద�
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఇద్దరు కలిసి కావాలనే తెలంగాణలో మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బో�
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
భారతదేశ చరిత్రలో అత్యంత విఫల ప్రధాని నరేంద్రమోదీ ఒక్కరేనని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఆయనకు మాటలు తప్ప, పనులు చేతకాదని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని, పది జన్మలెత్తినా తెలంగాణాలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ పర్యట
నర్సింహులపేట, మే 26: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించమే పనిగా పెట్టుకున్నారు. బీజేపీ మతాల మధ్య, కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతోం