Minister Errabelli Dayakar rao | పల్లె ప్రగతితో గ్రామాలు బాగుపడ్డాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెరిగిందని, దీంతో రోగాలు మాయమైపోయాయని చెప్పారు. ఊర్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున
ఒడిశా, కేరళ ఉపఎన్నికల్లో ఘోర పరాభవం రెండు రాష్ర్టాల్లో మూడో స్థానానికి పరిమితం భువనేశ్వర్/తిరువనంతపురం, జూన్ 3: ఒడిశా, కేరళ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. ఈ రెండు రాష్ర్టాల్లోని రెండు అసెంబ�
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా అల్లూరి సీతారామ�
తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ మరోసారి విషం కక్కింది. మనసులోని మాలిన్యాన్ని మాటల్లో బయటపెట్టుకున్నది. ఆవిర్భావ వేడుకల పేరుతో ఢిల్లీ వేదికగా మరోసారి రాష్ట్ర ఏర్పాటును అవమానించింది. తల్లిని చంపి బిడ్డను బతికి
కాంగ్రెస్, బీజేపీలను నమ్ముకుంటే దేశ ప్రజలు నట్టేట మునిగినట్టేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ లేని భారత దేశం కావాలని, ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
తెలంగాణ ఏర్పాటు సమయంలో మొట్టమొదటగా ద్రోహం చేసింది బీజేపీయేనని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. విభజన సమయంలో వచ్చిన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిందని, అటువంటి పార్టీ ఇప్పుడు సంబురాలు చేయ
గాంధీనగర్: పాటిదార్ ఉద్యమనేత హార్థిక్ పటేల్ ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో హార్�
సూర్యాపేట : తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపడుతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీపై ని�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను అణచివేయడంతోపాటు నిధులు ఇవ్వకుండా అడ్డుకొంటున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
బీజేపీకి మరో మిత్రపక్షం దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయపార్టీతో కలిసి పోటీ చేసిన అన్నాడీఎంకే ఇప్పుడు ఆ పార్టీపై దుమ్మెత్తిపోసింది.
బీసీసీఐ అధ్యక్షుడు, భారత జట్టు మాజీ సారధి సౌరవ్ గంగూలీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? త్వరలోనే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనాయ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా గంగూలీ చేసిన క్ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, కార్మిక హక్కులను, సంక్షేమాన్ని కాలరాస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికులతో రోజుకు 12 గంటలు పనిచే
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత
పురులియా: కేంద్రంలోని బీజేపీ సర్కార్ కల్తీగా మారిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ దారుణంగా నాశనం చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నోట్ల రద్దు లాంటి చర్యలతో �