బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించ�
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా పెట్టాలని ప్రధాని చెప్పడం మంచిదే అని కేటీఆర్ తన ట్వీట్�
ప్రత్యామ్నాయ ఎజెండాతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీని ఢీ కొడుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తుతున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర �
వారసత్వ రాజకీయాల విషయంలో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు సొంత పార్టీలో మాత్రం నేతల కుటుంబ సభ్యులకు పదవులు మధ్యప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తేటతెల్లం భోపాల్, ఆగస్టు 2: వారసత్వ రాజకీయాలపై బీజేప�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. కారు స్పీడును తట్టుకోలేక విపక్షాలు నానా తంటాలు పడుతున్నాయి. భరోసా యాత్ర చేపట్టిన బీజేపీ వరుణుడి పేరు చెప్పి వాయిదా వేసుకున్నది. ఎన్నికలకు ఇంకా ఏ�
గత వారం రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్థులు ఏకంగా విద్యుత్తు కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా హుక్మావలి గ్రామంలో ఈ �
ప్రాంతీయ పక్షాల అస్తిత్వాన్ని దెబ్బతీస్తామంటూ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు, ఇందుకు అనుగుణంగా వారి చర్యలు ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘దేశంలో బీజేపీ మాత్రమే ఉంటుంది. మిగిలిన అ�
కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ సమాఖ్య స్ఫూర్తి పూర్తిగా దెబ్బతింటున్నది. అన్ని సంస్థలను, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది. రాష్ర్టాల హక్కులను కాలరాయడమే కాకుండా, తమ ప్రభుత్వం ఉన్న రాష్ర్టాలతో �
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున గులాబ�
వనపర్తి : వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు. అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస�