రాష్ట్రపత్ని వ్యాఖ్యలతో కలకలం రేపిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధరి తన వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు. తాను పొరపాటున నోరు జారానని, చిన్న అంశాన్ని కాషాయ పార్టీ రాద్ధాంతం చేస్తోందని అ�
ఎంతో విశ్వాసంతో ఓటు వేసి గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ద్రోహం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. యాదాద్రి భువనగిరి జ
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
మోదీ ఎనిమిదేండ్ల పాలనలో దేశంలో మున్నెన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త వి�
బీజేపీకి తాను భయపడబోనని, ఆ పార్టీపై న్యాయ పోరాటం సాగిస్తానని విపక్ష కాంగ్రెస్ నేత మైఖేల్ లోబో పేర్కొన్నారు. లోబో వ్యాపార లావాదేవీలపై పాలక పార్టీ కనుసన్నల్లో ఆయనకు పలు నోటీసులు అందుతుండ
2014 నుంచి ఇప్పటివరకు 3010చోట్ల సోదాలు అంతకుముందు పదేండ్లలో కేవలం 112 మాత్రమే.. యూపీఏ హయాంలోకన్నా 27 రెట్లు పెరిగిన రైడ్స్ పార్లమెంటులో కేంద్రం గణాంకాలు వెల్లడి న్యూఢిల్లీ, జూలై 26: విమర్శలు చేస్తే ఈడీ.. విపక్ష పార�
కాలుష్య కాసారంగా గంగానది.. బాధ్యతెవరిది? కేంద్రానికి బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ సూటి ప్రశ్నలు న్యూఢిల్లీ, జూలై 26: మోదీ సర్కార్ ఎంతో ఆర్భాటంగా, చేపట్టిన ‘నమామి గంగే’ ప్రాజెక్టుపై సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధ�
నరేంద్రమోదీ సర్కార్పై విపక్షాల ధ్వజం జోక్యం చేసుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ న్యూఢిల్లీ, జూలై 26: రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున�
టీఆర్ఎస్లోకి వస్తానని కాళ్లు పట్టుకున్నవ్ గుర్తుందా? కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ గట్టుప్పల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞత సభ నల్లగొండ, జూలై 26(నమస్తే తెలంగాణ ప్రతిన�