మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు నూపుర్శర్మ, నవీన్కుమార్ జిందాల్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు భారత్ క్షమాపణలు చెప్పాలని ఇరాన్, ఖతార్, కువైట్ దేశాలు భారత రాయబారులకు సమన్లు పంపిన నేపథ్యంలో రాష్ట్ర
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
నరేంద్ర మోదీ పాలనలో భారత విదేశాంగ విధానం అభాసు పాలవుతున్నదని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల భరతమాత సిగ్గుతో
బెంగళూరు, జూన్ 6: కర్ణాటకలో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య చెడ్డీ వార్ నడుస్తున్నది. బడి పుస్తకాలను కాషాయీకరణ చేస్తున్నారంటూ ఇటీవల కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాష్ట్ర విద్య�
బహ్రెయిన్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారప
మేడ్చల్ మల్కాజిగిరి : కాంగ్రెస్ పార్టీ నేతలు దోపిడీ దొంగల్లా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీలు చెత్త పార్టీలు. వాళ్ల వల్లే పెట్రోలో, డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల�
‘బీజేపీవాళ్లు ఇట్లనే మతం గొడవలు లేపితే.. మత చిచ్చు పెడితే విదేశాల్లో ఉన్న మనవాళ్ల పరిస్థితి ఏమిటి? ఇతర దేశాల్లో మనవాళ్లు 12 కోట్ల మంది ఉన్నారు. అరబ్ దేశాల్లో కూడా ఎంతోమంది పనులు చేసుకొంటున్నారు.
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారతదేశం) కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్తో నిండిన బీజేపీ) అవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గ�
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీ (బీజేపీ)గా ఉన్న గౌతం గంభీర్ తాను ఐపీఎల్లో ఎందుకు భాగమవుతున్నాననే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంపీగా ఉండి ఐపీఎల్గానీ కామెంటరీగానీ ఎం
కామారెడ్డి జిల్లా : రైతు దేవుడితో సమానమని, తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన�