బీజేపీ పూర్తిగా దళిత, బహుజన వ్యతిరేక పార్టీ అని, దాంతో దేశానికి పెద్దగా ఉపయోగం లేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Minister Jagadish reddy | మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మండల అధ్యక్షుడు చెరుకు శ్రీరాములు, కార్యదర్శి, సరంపేట ఉపసర్పంచ్ కొత్త మల్లయ్య తమ
హఠాత్తుగా తన శాసనసభ్యత్వానికి ఎందుకు రాజీనామా చేశారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి సాధించలేనిది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో చేరి ఏం సాధిస్తారు? లేక మీడియాలో వస్తున్న కథనాల ప్
ఇంకా ఎన్నాళ్లు దేశ ప్రజలకు ఈ దౌర్భాగ్య పాలన? ఈ ప్రభుత్వం ఇంకా నాలుగు రోజులు ఇట్లే ఉంటే ఎయిర్ ఇండియాను అమ్మేసినట్టే, ఎల్ఐసీనీ అమ్మేస్తుంది. దేశ సంపదను కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుంది.
వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే ప్రధాని మోదీకి సొంత పార్టీ నేతే ఝలక్ ఇచ్చారు. తాను కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చానని,
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుతున్న ఈ పథకాలకు ఆకర్షితులయ్యే ప్రజలందరూ టీఆర్ఎస్లో చేర
బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని చెక్ రిపబ్లిక్లోని ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని
గూడు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను ఓ బీజేపీ నేత ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి లక్షల రూపాయలకు అమ్ముకొన్న ఉదంతం పాలమూరు జిల్లాలో కలకలం రేపింది.
ఎనిమిదేండ్లుగా దేశంలో బీజేపీ పాలన నడుస్తున్నది. గుజరాత్ మోడల్ పేరు జెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ
ఎనిమిదేండ్లలో దేశానికి చేసింది ఏమీ లేకపోగా.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఎన్నికల హామీల మోసాలపై రైతాంగం రగిలిపోతున్నది. మళ్లీ తమకు అధికారం కట్టబెడితే అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ హామీల వర్షం కురిపించిన బీజేపీ, ఇప్పుడు ఉచిత విద్యుత్తు విషయంలో మోసం చేయడ�