బంజారాహిల్స్,ఆగస్టు 8: ఖైరతాబాద్ డివిజన్ వెంకటరమణకాలనీ, ఆనంద్నగర్ కాలనీలకు చెందిన పలువురు బీజేపీ కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరిన వారికి గులాబీ కండు�
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�
బీజేపీయేతర ప్రభుత్వాల ఏలుబడిలో ఉన్న రాష్ర్టాల పట్ల కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి పరాకాష్ఠకు చేరుతున్నది. యూనియన్ గవర్నమెంట్ ఆలోచనా ధోరణులకు భిన్నంగా స్వతంత్ర దృక్పథంతో ఎదుగుతున్న రాష్ర్టాల పట్
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో అక్రమ భూముల అమ్మకం వెలుగులోకి వచ్చింది. 40 మంది నిందితుల్లో బీజేపీ నేతలైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేతోపాటు మేయర్ కూడా ఉన్నారు. అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఈ మేరకు నిందిత
మీ ప్రతిపాదనలను కేంద్రం పెడచెవిన పెట్టలేదా? నీతి అయోగ్కు వినోద్ కుమార్ ప్రశ్న హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ‘మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు మీరు సిఫార్సు చేసినా కేంద్ర ప్రభుత్వం ఒక పైసా అయి
నోయిడాలో ఓ మహిళపై దాడిచేసిన బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగిపై కేసు నమోదు చేసి వెంటనే అతడిని అరెస్టు చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) డిమాండ్ చేసింది. నోయిడాలోని సెక్టార్-93 బీలోని గ్రాండ్ ఓమాక్స
శ్మశానవాటికపైనా జీఎస్టీనా? రూపాయి తేనోడికే మాటలెక్కువ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, ఆగస్టు 6 : దుష్ట బీజేపీ పన్నాగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
నంగునూరు, ఆగస్టు 6 : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకపోతే బీజేపీ సర్కారుకు గుణపాఠం తప్పదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమా�
గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పా�
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సారంగాపూర్ మండల బీజేపీకార్యదర్శి అనంతుల స్వామి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబ�
బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర ప్యాకేజీ యాత్రగా మారింది. పార్టీకి క్యాడర్ లేకపోవడం, యాత్రకు జనం నుంచి ఆశించిన స్పందన కనిపించకపోవడంతో బీజేపీ నాయకులు పెయిడ్ టీంను ఏర్పాటు చేసుకొన్నారు. ఒక్కొక్కరికి రూ.20 వేల�
‘కాంగ్రెస్, బీజేపీలు ఝూటా పార్టీలు. ఆ పార్టీ నేతలకు పొద్దున లేచినదగ్గరి నుంచి అబద్ధాలు మాట్లాడడం తప్ప మరొకటి తెలియదు. అన్ని రంగాల్లో దూసుకెళ్తూ అద్భుత ప్రగతి సాధిస్తున్న తెలంగాణపై ఇంత విష ప్రచారమా..? అభి