Gangula Kamalakar | బీజేపీకి ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ను దేశ ప్రజలు చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
‘ఈడీని నియంత్రించే అధికారాన్ని రెండు రోజుల పాటు మాకు అప్పగిస్తే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా భయపడి శివసేనకే ఓటేస్తారు’ అని పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల రా
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆరే అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్�
ఆదిలాబాద్, జూన్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేంద్రంలో ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మావలలో జర�
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో దేశం అట్టుడుకుతోంది. రెండు వర్గాల నిరసనలు, బంద్ లతో దేశం హోరెత్తుతున్న వేళ ఈ వివాదంపై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ స్పంద
కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్�
బీజేపీకి మత పిచ్చి.. కాంగ్రెస్కు కులపిచ్చి తన్నుకొని, కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడు ప్రపంచ దేశాలు శ్రమిస్తూ ప్రగతి సాధిస్తుంటే..కులమతాల జాడ్యంతో భారత్ తిరోగమిస్తున్నది ఖమ్మం బహిరంగ సభలో మంత్రి కే�
గవర్నర్ వ్యవస్థను రాజకీయంగా వాడుకోవడం మంచిది కాదని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గతంలో ఎన్టీఆర్ను అవమానించిన అప్పటి గవర్నర్పై ప్రజలు తిరగబడ్డారని, ముఖ్యమంత్రి కేసీఆ
Shobha Rani Kushwaha | ధోల్పూర్ ఎమ్మెల్యే శోభా రాణి కుశ్వాహా (Shobha rani Kushwaha).. పార్టీ విప్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ తివారీకి ఓటు వేశారు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ముగ్గురు అభ్యర్థులులైన రన్దీప్ �
మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 8 వేల ఓట్ల దూరం జేడీయూ, అన్నాడీఎంకేతో పెరిగిన విభేదాలు మిత్రపక్షాలు చెయ్యిస్తే పరిస్థితేమిటని ఆందోళన అదే జరిగితే 40,756 ఓట్ల దూరంలో బీజేపీ నేషనల్ డెస్క్;రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ
మహబూబాబాద్ : కాంగ్రెస్, బీజేపీలు చేతగాని పార్టీలు. 70 ఎండ్లుగా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని తొర్రూరు మండలం గుర్తూరు�
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే కే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసిన అనంతరం కుమారస
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న స్థితిపై బయోకాన్ సంస్థ అధినేత కిరణ్ మజుందార్షా మరోసారి మండిపడ్డారు. గుంతల రోడ్లు ‘దిగ్భ్రాంతికరం, సిగ్గు చేటు’ అంట�
కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదన